News
కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు

తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖల కేటాయింపు…
- కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు
- కింజారపు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ
- బండి సంజయ్ – హోం శాఖ సహాయ మంత్రి
- పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి
- శ్రీనివాస వర్మ – స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి
హోంమంత్రి- అమిత్షా
రక్షణమంత్రి-రాజ్నాథ్ సింగ్
విదేశాంగమంత్రి-జై శంకర్
రవాణాశాఖ-నితిన్ గడ్కరీ
ఆర్థికమంత్రి-నిర్మలాసీతారామన్
వైద్యశాఖ- జేపీ నడ్డా
విద్యాశాఖ- ధర్మేంద్ర ప్రధాన్
వాణిజ్యం- పీయూష్ గోయల్
పార్లమెంట్ వ్యవహారాలు- కిరణ్ రిజిజు
పౌర విమానయానశాఖ-రామ్మోహన్ నాయుడు
జలశక్తి- సీఆర్ పాటిల్
క్రీడలు- చిరాగ్ పాశ్వన్
ఓడరేవులు, షిప్పింగ్- శర్బానంద సోనోవాల్
మహిళాశిశు సంక్షేమం- అన్నపూర్ణాదేవి
మైనార్టీ శాఖ- రన్వీత్సింగ్ బిట్టూ
కార్మికశాఖ, క్రీడలు- మన్సుఖ్ మాండవీయ
పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం- మనోహర్లాల్ ఖట్టర్
పెట్రోలియంశాఖ- హర్దీప్ సింగ్ పూరి
రైల్వే, సమాచార & ప్రసారశాఖ- అశ్విని వైష్ణవ్
చిన్న, మధ్యతరహా పరిశ్రమలు- జితిన్ రామ్ మాంఝీ
వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ- శివరాజ్సింగ్ చౌహాన్
టూరిజం, సాంస్కృతిక శాఖ- గజేంద్రసింగ్ షెకావత్
పర్యావరణశాఖ- భూపేంద్రయాదవ్
విద్యుత్ శాఖ- శ్రీపాదనాయక్
హౌసింగ్ అండ్ అర్బన్- మనోహర్లాల్ కట్టర్
వ్యవసాయశాఖ సహాయ మంత్రి- పెమ్మసాని చంద్రశేఖర్
రోడ్డు రవాణా శాఖ సహాయమంత్రి-హర్ష్ మల్హోత్రా
చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సహాయమంత్రి- శోభ కరంద్లాజే
సాంస్కృతికశాఖ, పర్యాటక సహాయమంత్రి- రావు ఇంద్రజిత్ సింగ్
టూరిజం శాఖ సహాయమంత్రి- సురేష్ గోపి
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 17 06 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 16 06 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
ఆదోని నూతన తహసిల్దార్ రమేష్ బాధ్యతలు

కర్నూలు జిల్లా ఆదోని నూతన తహసిల్దార్ ఎం. ఏ రమేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా ఆదోని నూతన తహసిల్దార్ ఎం. ఏ రమేష్ కలిశారు.
-
News2 weeks ago
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
-
News3 weeks ago
కౌతాళం మండలం లో దారుణం
-
News3 weeks ago
క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం
-
News4 weeks ago
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక
-
News4 days ago
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్
-
News2 weeks ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News2 weeks ago
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ
-
News2 weeks ago
వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి