News
నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన దూరం – 1178.5 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 8.8 కి.మీ.
94వ రోజు (9-5-2023) యువగళం వివరాలు:
కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గం (కర్నూలు జిల్లా)
సాయంత్రం
3.00 – కర్నూలు పుల్లయ్య కాలేజి గ్రౌండ్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
3.05 – వెంకయ్యపల్లి మెయిన్ రోడ్డు వద్ద స్థానికులతో సమావేశం.
3.35 – యల్లమ్మ దేవాలయం వద్ద స్థానికులతో మాటామంతీ.
3.40 – వెంకయ్యపల్లి శివార్లలో ఎస్సీలతో సమావేశం.
3.50 – రాంభూపాల్ నగర్ గ్రామస్తులతో సమావేశం.
4.00 – మిలటరీ కాలనీలో ఈడిగలతో సమావేశం.
4.20 – మిలటరీ కాలనీ శివార్లలో స్థానికులతో సమావేశం.
4.55 – మిలటరీకాలనీ శివార్లలో పడిదంపాడు గ్రామస్థులతో సమావేశం.
5.45 – గార్గేయపురంలో స్థానికులతో మాటామంతీ.
6.10 – గార్గేయపురం దేవాలయం రోడ్డులో స్థానికులతో సమావేశం.
6.25 – రైస్ మిల్లు రోడ్డులో మైనారిటీలతో సమావేశం.
7.15 – హంద్రీకాల్వ వద్ద తాండ్రపాడు గ్రామస్థులతో సమావేశం.
7.40 – గార్గేయపురం శివారు విడిది కేంద్రంలో బస.
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 02 07 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు


News
తుంగభద్రా డ్యాం దిగువకు నీరు విడుదల

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ..
తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.20 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 77.144 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 32767 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1701 క్యూసెక్కులు
బుధవారం 02 వ తేదీ ఉదయం 11 గంటలకు 2000 క్యూసెక్కుల నుంచి 20000 క్యూసెక్కులు నీరుని నదిలోకి వదులుతున్నాట్లు డ్యాం అధికారులు తెలిపారు. నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

News
స్కూల్ బస్సులు తనిఖీలు నిర్వహించిన అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని లో మంగళవారం పోలీసులు మరియు ఆర్టీవో అధికారులు సంయుక్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ నిర్వహించారు. స్కూల్ బస్సులను, వాటికి సంబంధించిన రికార్డ్స్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యానికి మరియు డ్రైవర్లకు తగు సూచనలు చేశారు. డ్రైవర్లు యూనిఫామ్ కలిగి ఉండాలని పిల్లల పట్ల మర్యాదగా ఉంటూ, డోర్ స్టెప్స్ దగ్గర పిల్లలు నిలబడకుండా మరియు కిటికీ లోంచి తలలు బయటికి పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇతనిఖిలలో ఆదోని డిఎస్పి హేమలత, ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి, ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు వారి సిబ్బంది పాల్గొన్నారు.



-
News3 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025
-
News4 weeks ago
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
-
News1 day ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 01-07-2025
-
News2 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 30-6-2025
-
News3 hours ago
తుంగభద్రా డ్యాం దిగువకు నీరు విడుదల
-
News3 weeks ago
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్
-
News4 weeks ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News5 days ago
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు