Day: November 4, 2024

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 04-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7389/- రూపాయలు కనిష్ట ధర ₹. 4500/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6288/- రూపాయలు కనిష్ట ధర ₹. 3272/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5873/- రూపాయలు కనిష్ట ధర ₹.4700/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5311/- రూపాయలు కనిష్ట ధర ₹.5311/- రూపాయలు పలికింది. […]

Back To Top
Exit mobile version