మండలంలో ఉపాధి హామీ పనులు కల్పించి వలసలు నివారించాలని, ఉపాధి హామీ పాండవుగల్ ఫీల్డ్ అసిస్టెంట్ గా వీరమ్మను కొనసాగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా..కర్నూలు జిల్లా ఆదోని ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ ఇన్చార్జి ఎ పీవో కాలిక్ భాషలకు అందజేశారు. ఆదోని మండలంలో వ్యవసాయ కూలీలు వేల సంఖ్యలో వలసలకు వెళ్తున్నారని వలసల […]
నటి శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనితలపై సోషల్మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐకి ఫిర్యాదు చేసిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మ.బీఎన్ఎస్ సెక్షన్లు 196, 353, 79, 67 కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారన్న పద్మ.గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులపైనే కాక వారి కుటుంబాలపై కూడా సోషల్మీడియాలో శ్రీరెడ్డి చెప్పరాని వ్యాఖ్యలు చేసిందని, ఆమెను స్త్రీ జాతి నుంచి వెలేస్తున్నామని వెల్లడి.