Day: November 24, 2024

ఆటో బోల్తా పడి మహిళ మృతి

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో అతివేగంగా వస్తున్న స్కూటర్ ను తప్పించబోయి ఆటో బోల్తా పడి బళ్ళారికి చెందిన మహంకాళమ్మ (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. బంధువులు తెలిపిన వివరాల మేరకు తారపురం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.

Back To Top
Exit mobile version