దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తిరిగిరాని లోకాలకు చేరుకోగా, మరో ఆరుగురు ఆసుపత్రి లో మృత్యువుతో పోరాడుతున్నారు.కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో రెండు ఆటోలు డీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో అరు మందికి తీవ్ర గాయాలుకాగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు జి.జి.హెచ్ కు తరలించారు. మృతులు బళ్ళారి, చిత్రదుర్గా చెందిన రత్నబాయి , విసన్న గా గుర్తింపు పోలీసులు గుర్తించారు. కార్తీక […]



