Day: November 2, 2024

గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం.. ఎమ్మెల్యే పార్థసారథి

గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని  ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని లో శనివారం మేదర్ గేరి వీధి దగ్గర నూతన బ్రిడ్జ్ (R&B రోడ్డు) వద్ద రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో  మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతు పనులను ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ […]

నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయండి.. ఆదోని తహశీల్దార్

నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా ఆదోని తహశీల్దారు శివ రాముడు పేర్కొన్నారు. శనివారం ఆదోని తహశీల్దారు వారి కార్యాలయంలో ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులతో కలిసి నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ. మండలం పరిధిలో పెద్ద హరివాణం, సంతకుడ్లూరు, యడవలి , బలాదూర్, చిన్నగొనేహళ్, మాదిరే, బసపురం, ఇస్వీ, దనాపురం, నగనాతహల్లి, గ్రామాలకు సంబంధించి నీటి సంఘాల […]

డిసెంబర్ 14న మెగా లోక్ అదాలత్ పై సమావేశం

కర్నూలు జిల్లా ఆదోని కోర్టు ఆవరణంలో లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్, 2nd అడిషనల్ డిస్టిక్ జడ్జి పి. జె. సుధా ఆధ్వర్యంలో డిసెంబర్ 14న జరగబోవు మెగా లోక్ అదాలత్ కు సంబంధించి ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో  సమావేశం నిర్వహించరు. సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో కాంపౌండ్ కేసుల గురించి చర్చించారు. ఈ సమావేశానికి సీనియర్ సివిల్ సబ్జెక్టు యజ్ఞ నారాయణ, ఫస్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ సాయి లీల సుభాష్, సెకండ్ […]

Back To Top
Exit mobile version