పేదల కోసం ఎప్పుడూ అండగా ఉంటాం

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పేదలకు అండగా నిలబడుతున్నారు. రాయ నగర్ కి చెందిన ఇమ్మానియేల్ భార్య సుశీలమ్మ మృతి చెందడంతో మట్టి ఖర్చులకు గాను ఎమ్మెల్యే 9 వేల రూపాయలు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేదవారికోసం ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top