ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

తన మన పర భేదం లేకుండా పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల ఆకలి తీర్చే కార్యక్రమం ఇది. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ చూడాలన్నదే ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహార భోజనం అని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యటించరు. బండిమెట్ట అంగన్వాడి సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్ లో ఉన్న దానికంటే స్టాక్ ఎక్కువ ఉండడంతో అంగన్వాడీ టీచర్ కు మేము జారీ చేసి చర్యలు తీసుకోవాలని సిడిపిఓను ఆదేశించారు. అనంతరం. ఆరెకల్ గ్రామంలోని గురుకుల పాఠశాలలో చాలా బాగా చదువుతున్నారని వారికి ప్రోత్సాహకర అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి 2000 రూపాయల వాచ్ కొనివ్వలని ప్రిన్సిపల్ కు 2000 అందించారు. విరుపాపురం గ్రామంలో zphs స్కూల్ ఆహారం రుచిగా లేదంటు విద్యార్థు ఫిర్యాదు చేశారు. ఆహారాన్ని రుచి చూసి సరిగ్గ లేదని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వారం రోజుల వరకు అనుమతిస్తున్నానని అంతలోపు మార్పు రాకపోతే అందర్నీ తొలగించి కొత్తవారిని తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్థినీలతో మాట్లాడుతున్న ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప రెడ్డి
యూట్యూబ్ వీడియో లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top