కారు ఢీకొని రైతు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుబలం గ్రామ సమీపంలో పొలం పనికి పోయి తిరిగి వస్తుండగా కారు ఢీ కొట్టడంతో బొంపల్లి నరసింహులు (48) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద తుంబలం ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు బొంపల్లి నరసింహులు పొలంలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా కర్ణాటక కు చెందిన కారు వేగంగా వెనకనుంచి ఢీకొట్టడంతో రైతు బొంపల్లి నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన కారు మైసూరు వాసులుగా […]

మూడవ భార్య కూడా కాపురానికి రాదేమో అని జీవితం పై విరక్తి

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వి రైల్వే స్టేషన్ సమీపంలో లైన్ KM NO: 495/33 వద్ద వాల్మీకి నగర్కు చెందిన బోయ వీరేశ్ (38) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. వాల్మీకి నగర్కు చెందిన వీరేశ్ (38) తండ్రి బోయ కిష్టప్ప అతడు మద్యానికి బానిసై ఇంట్లో గొడవ పడుతోండగా, భార్య రాజమ్మ ఎన్నో సార్లు బ్రతిమాలిన మారనందున భార్య పుట్టింటికి వ్వెళ్లిపోవడం తో విరేశ్ మద్యానికి […]

విద్యుత్ సరఫరాలో అంతరాయం….

కర్నూలు జిల్లా అదోని లో శనివారం 24వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏడి ఈ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి తమ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు.

తాగితే మనుషులు మృగాలవుతారా

◆ తాగితే మనుషులు మృగాలవుతారనడానికి ఇదొక నిదర్శనం..◆ తాగినప్పుడు స్నేహితులు బంధువులు ఎవరూ కనబడరని రాక్షసుడు అవుతారని తెలిపేదే ఈ ఘటన..కర్నూలు జిల్లా అదోనిలో 19వ తేదీ తాగిన మత్తులో శంకర్ అనే వ్యక్తి హత్య కేసును 3టౌన్ పోలీసులు ఛేదించారు. నలుగురు ముదాయులు రామలింగడు, జగన్నాథ్ రెడ్డి, జయరామి రెడ్డి, రామకృష్ణ లను అరెస్ట్ చేసి డిఎస్పి ముందు హాజరు పరిచరు. ఈ సందర్భంగా డిఎస్పి శివ నారాయణ స్వామి మాట్లాడుతూ ఈ కేసులో సీసీ […]

నవోదయ నోటిఫికేషన్ విడుదల

దేశంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. https://cbseitms.nic.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్థులు మే 1 2012 నుండి జులై 7, 2014 మధ్య జన్మించి ఉండాలి. ఆయా జిల్లాల్లోని స్కూళ్లలో 2023-24 విద్యాసంవత్సరంలో ఆరో తరగతి చదువుతూ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 10, 2023 అని నోటిఫికేషన్ లో తెలిపారు.

ఆదోని అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్న యువనేత జయ మనోజ్ రెడ్డి

ఆదోని అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్న యువనేత జయ మనోజ్ రెడ్డికర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గతంలో హామీ ఇచ్చిన ప్రకారంగానే 31 వ వార్డు ఇన్చార్జి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రూ.10లక్షల 50 వేల తో నూతన డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన పనులను ప్రారంభించారు యువనేత జయ మనోజ్ రెడ్డి. పూర్తిగా వార్డులో సమస్య పరిష్కరిస్తున్నామని తెలిపారు.

ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అడ్మిషన్లు ప్రారంభం

ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థి సంఘాల పోరాట ఫలితం.. ఎదురుచూస్తున్న విద్యార్థుల కల నెరవేరింది .. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రారంభమైందని 2023-24 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె మహబూబ్బాషా తెలిపారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు తమ పేర్లను ఆన్లైన్లో www.apsehe.ap.gov.in వెబ్సైట్ ద్వారా తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సదుపాయం కోసం హెల్ప్ డిస్క్లను ఏర్పాటు చేశామని 9966487917, 9985385255 నంబర్లకు కాల్ […]

ఆదోనిలో కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పర్యటన

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మరియు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదోని లో పర్యటించారు. ముందుగా శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుడి పెద్దలు దేవాలయంలో తీర్థ, ప్రసాదాలు అవ్వ వారి శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్చితలు ఆశీర్వాదించారు. అనంతరాం రాష్ట్రంలో అతి పురాతన షాహి జామియా మసీదును సందర్శించారు. అనంతరం ఖతీబ్ జునైద్ హష్మీ ప్రత్యేక ప్రార్థనలు చేసి మజీద్ పెద్దలు […]

నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉరితీయాలి- నూర్ అహ్మద్

నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉరితీయాలి ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా అదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోవటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ప్రజల గుండెలను పిండేస్తున్నాయని. కాని ఇదేదో చిన్నపాటి మోసమే అన్నట్లు అధికారులు చిన్న […]

బిజెపి హిందూ మతోన్మాద విదానాలను తిప్పి కొట్టాలి CPM

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హిందూ మత తత్వ విధానాలను తిప్పికొట్టే దానికి సిపిఎం పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు పిలుపునిచ్చారు. ఆదోని, పెడ్డకడబురు, కోస్గి, కౌతాళం మండలాల సిపిఎం పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు ఆదోని మండలం పాండవుగల్ పాతూరు ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం […]

Back To Top