కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో కేజీ టమాట 48 రూపాయలు స్వల్పంగా తగ్గిన కూరగాయల ధరలు.
కర్నూలు జిల్లా ఆదోని , ఆలూరు నియోజక వర్గాల అబివృద్ది పై సమీక్ష సమావేశం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక...
◆ వాలంటీర్లు లేకుండా ఇంటింటి సర్వే జరగాలి◆ తప్పులు లేకుండా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలి.. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్కర్నూలు జిల్లా ఆదోని మునిసిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక ఓటర్ల సవరణ...
తన మన పర భేదం లేకుండా పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల ఆకలి తీర్చే కార్యక్రమం ఇది. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ చూడాలన్నదే ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహార భోజనం అని ఫుడ్ కమిషన్...
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పేదలకు అండగా నిలబడుతున్నారు. రాయ నగర్ కి చెందిన ఇమ్మానియేల్ భార్య సుశీలమ్మ మృతి చెందడంతో మట్టి ఖర్చులకు గాను ఎమ్మెల్యే 9 వేల రూపాయలు...
కర్నూలు జిల్లా అదోనిలో ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా షెడ్యూల్ కులముల సేవ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయదారులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల 82 మందికి మీదుగా ఉచితంగా 10 వేల...
కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో గల కళ్యాణ్ ఫ్యాక్టరీలో పేకాట అడుతున్నారన్న 8 మంది అరెస్ట్ చేసి వారి వద్దనుండి 52 పేక ముక్కలను మరియు రూ 34,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు 1...
◆ వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నా ప్రైవేటు ఆసుపత్రులు.. ◆ సేవ పేరుతో వడ్డీ వ్యాపారులు వైద్య రంగంలో పెట్టుబడులు.. ◆ కొత్త కొత్త పేర్లతో రోగులను పీల్చి పిప్పి.. ◆ ఒక్కసారి ఆసుపత్రిలో...
కర్నూలు జిల్లా ఆదోని BC గర్ల్స్ హాస్టల్ లో కల్పన అనే బాలిక ను విషపురుగు కరిచిన పరిస్థితి విషమంగా మారడంతో అర్ధరాత్రి ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు....
కర్నూలు జిల్లా అదోనిలో తుంగభద్ర ఎల్.ఎల్.సి (లోలెవెల్ కెనాల్) కాలువకు నీళ్లు రావడంతో జలహారతి నిర్వహించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్....