తేదీ 27-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7411/- రూపాయలు కనిష్ట ధర...
Date 27 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 81900-001 గ్రాములు సుమారు రూ. 8190-00 22...
ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చికెన్ అమ్మకలు చేస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.కర్నూలు జిల్లా ఆదోనిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఆదోని మున్సిపల్ కమిషనర్ మద్యం మాంసం షాపులు అమ్మకూడదని...
తేదీ 25-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7469/- రూపాయలు కనిష్ట ధర...
కర్నూలు జిల్లా ఆదోనిలో రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ గ్రౌండ్ నుండి బీమా సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించరు. అనంతరం భీమా సర్కిల్...
కర్నూలు జిల్లా ఆదోని ఎస్డిపిఓ గా బాధ్యతలు చేపట్టిన హేమలత శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆదోని శాంతిభద్రతలపై చర్చించారు.
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని 14వ వార్డు ఖాజీపురా కాలనీ వాసులు కలిసి సమస్యలు తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే పార్థసారథి బిజెపి నాయకుడు మధుసూదన శర్మను ఖాజీపురా కాలనీకి వెళ్ళి సమస్యలను గుర్తించి...
Date 25 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 82000-001 గ్రాములు సుమారు రూ. 8200-00 22...
కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడి నాగరాజు అనె వ్యక్తీ మృతి చెందాడు. అతని భర్య వాణి కి మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలు ఆయాలు....
తేదీ 24-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7509/- రూపాయలు కనిష్ట ధర...