టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు:ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1268.9 కి.మీ.ఈరోజు నడిచింది దూరం 16.2 కి.మీ.100వ రోజు (15.05.2023) పాదయాత్ర వివరాలుశ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)ఉదయం8.00 – బోయరేవుల క్యాంప్...
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పించరు.
▪️ సంబరాల్లో అపశృతి.▪️కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికలు ఫలితాల నేపథ్యంలో సంబరాలు చేస్తున్న తరుణంలో సిద్ధరామయ్య ఇంట్లో విషాదం.▪️సిద్ధ రామయ్య సోదరి శివమ్మ భర్త కొద్దిసేపటి క్రితం గుండె పోటు తో కన్నుమూశారు.▪️ పూర్తి వివరాలు ఇంకా...
ఆనందం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..గెలిచిన కాంగ్రెస్ నాయకులను 15 హెలికాప్టర్ల ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 130 సీట్ల ఆదిక్యతలో కాంగ్రెస్66 సీట్ల ఆధిక్యతలో బిజెపి22 సీట్ల ఆధిక్యతలో జేడిఎస్113...
◆ ఆదోనిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ◆ ముఠా నలుగురు సభ్యులను అరెస్ట్..◆ నిందితుల నుంచి 80 లక్షలు నగదు స్వాధీనం ఒక కారు రెండు బైకులు సీజ్◆ పరారీలో మరో ఆరుగురు నిందితులు..◆...
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1239.5 కి.మీ.శుక్రవారం నడిచింది దూరం 16.5 కి.మీ.98వ రోజు (13.05.2023) పాదయాత్ర వివరాలుశ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)సాయంత్రం3.30 – కె.స్టార్...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం లోని పరిశ్రామికవాడ నుంచి హనుమాన్ నగర్ వరకు 33 కెవి విద్యుత్తు లైను నిర్మాణం చేపడుతున్నందున శనివారం పట్టణంలోని హనుమాన్ నగర్, కిల్చిం పేట,బుద్దెకల్,వాల్మీకి నగర్, బోయగేరీ, సంతపేట, వడ్డేగేరి,చిన్న...
సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలిలో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి..!!స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా నేతలు సీఎం కాన్వాయ్కి ఎదురెళ్లి నిరసనకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు..!!ఈ క్రమంలో...
ఆరోగ్యశ్రీలో లేక వైద్యం కోసం ఖర్చుపెట్టి ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి...
ఆదోని త్రీటౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన పి. నరసింహ రాజు. ఆదోని త్రీటౌన్ సిఐగా విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీరాములు కర్నూలు విఆర్బదిలీ చేసినట్లు శుక్రవారం ఉత్తర్వులు .పి నరసింహ రాజు సీఐగా బాధ్యతలు స్వీకరించారు.