ఉండవల్లి :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు....
కర్ణాటక: తుంగభద్ర: 13. 07. 2024తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 18060 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 11400 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 210 క్యూసెక్కులుపూర్తి స్దాయి...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 13.07.2024
కర్నూలు జిల్లా ఆదోని విద్యుత్ శాఖ ఏడిఏ పురుషోత్తం, ఏఈలు నాగభూషణం, సంతోష్ లు తెలిపిన వివరాల మేరకు విద్యుత్ శాఖ మెయింటినెన్స్ లో భాగంగా ఆదోని పట్టణంలోని అన్ని ప్రాంతాలలో రేపు అనగా శనివారం...
కర్నూలు జిల్లా ఆదోని ( మం) నాగనాథన హల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వైసిపి పార్టీ కి చెందిన గుండమ్మ (45) అనే దళిత మహిళ పై ట్రాక్టర్ తో దాడి చేసి ,...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 12.07.2024
కర్ణాటక: తుంగభద్ర: 12. 07. 2024తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 21643 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 18550 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 210 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు....
కర్నూలు జిల్లా ఆదోని మండలములో కర్ణాటక మద్యం అక్రమ రవాణా మరియు అమ్మే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించరు పోలీసులు. ఈ డ్రైవ్ లో వేరువేరు ప్రాంతాల నుంచి 6 మంది అరెస్ట్ చేసి వారి...
శ్రీశైలంలో అర్ధరాత్రి టోల్గేట్ చెకింగ్ పాయింట్ వద్ద చిరుతపులి సంచరిస్తూ టోల్గేట్ పక్కన పడుకుని ఉన్న కుక్కను వేటాడి తింటుండగా అటుగా కార్లో వెళుతున్న భక్తులు చూసి వీడియోలు తీస్తూ శబ్దం చేయడంతో తింటున్న కుక్కను...