టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడంకర్నూలు జిల్లా అదోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్లో టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్...
సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం రిసుకోవడంతో కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గణేష్ సర్కిల్ దగ్గర ఉన్న ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి...
శుక్రవారం తేదీ 30.08.24, సాయంత్రం 6 గంటలకు అధికారులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..శ్రీశైలం డ్యాం కు ఇన్ ఫ్లో పెరగడంతో 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్న...
కర్నూలు జిల్లా ఆదోని లో ప్రైవేట్ చైతన్య స్కూల్ పై తక్షణమే విచారణ చేసి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ డిప్యూటీవో కార్యాలయంలో ఇన్చార్జి...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ట్రాఫిక్ తీవ్రంగా పెరగడంతో వాహనదారులకు, పాదచారులకు అనేక సమస్యలు ఎదురువుతున్నాయి. అది గణించిన పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా బీమా సర్కిల్ నుండి శ్రీనివాస భవన్...
కర్నూలు జిల్లా ఆదోని అరుంజ్యోతి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. సంజన్న అనే వ్యక్తి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. సంజన్న కుటుంబసభ్యులు తమ ఇంటి రాస్తాలో అడ్డంగా పాతిన బండలను తొలగిస్తే శవాన్ని తీసుకుని...
సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అమరావతి: ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే...
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కోసిగి...
రేషన్ కార్డు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్నచిన్న కారు రైతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. పశుపోషణ చేసుకునే రైతులకు ప్రభు త్వం మినీగోకులం పథకం ద్వారా షెడ్లను నిర్మించుకోవడానికి సబ్సిడీ రుణాలు...
శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరుఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తిన అధికారులుజలాశయం 3 రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదలఇన్...