కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్లు గ్రామ సర్పంచ్ జయరాం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాదులో ఎమ్మెల్యే కార్యాలయంలో వెల్లాల మధుసూదనశర్మ, సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథములో నడిడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అందుకే మా చిన్నపెండేకల్లు గ్రామాన్ని కూడా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 16-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7632/- రూపాయలు కనిష్ట ధర ₹. 5580/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5892/- రూపాయలు కనిష్ట ధర ₹. 4369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5664/- రూపాయలు కనిష్ట ధర ₹.4515/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5381/- రూపాయలు […]
ఆదోనిలో కోడి పంద్యాల జూదగాళ్లు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయనగర్ లో కోడి పందెము ఆడుతున్న 16 మంది జూదగాళ్లు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 72 వేల నగదు రెండు కోడిపుంజులు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ సీజ్ చేశారు. సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO వారి పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ శ్రీ రామ్ వారి […]
దేవాలయాలలో చోరీకి పాల్పడుతున్న దొంగ అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ గ్రామాలు నారాయణపురం, నాగనాతనహళ్లి, మాదిరే గ్రామాల దేవాలయాలలో చోరీకి పాల్పడుతున్న దొంగ బారికి రామన్న ను అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 1,30,000 విలువ చేసె 9 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి కిరీటంను ఇస్వి పోలీసులు స్వాధీనం చేసుకొని దొంగను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించరు. ఎస్ఐ నాగేంద్ర తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..ఆదోని మండలం సంతే […]
భోగిమంటల్లో విద్యుత్ బిల్లులు వేసి నిరసన, సిపిఎం..
రాష్ట్ర కమిటీ పిలుపులు భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పాండవగల్లు, కొత్తూరు దొడ్డనకేరి, ఆరెకల్లు, గ్రామాలలో విద్యుత్ బిల్లులను భోగిమంటల్లో వేసి దద్దం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న, కార్యదర్శివర్గ సభ్యులు. రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎలాంటి కరెంటు చార్జీలు పెంచమని, చార్జీలు, యధావిధిగా కొనసాగిస్తామని ఇచ్చిన మాటను తప్పారని, ఇప్పటికే ప్రజలపై సుమారు 18 వేల కోట్ల రూపాయలు భారం వేసారని, […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
తేదీ 11-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7620/- రూపాయలు కనిష్ట ధర ₹. 5380/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5829/- రూపాయలు కనిష్ట ధర ₹. 3016/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5648/- రూపాయలు కనిష్ట ధర ₹.5396/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4911/- రూపాయలు కనిష్ట ధర ₹.4911/- […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
తేదీ 10-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7595/- రూపాయలు కనిష్ట ధర ₹. 5000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5724/- రూపాయలు కనిష్ట ధర ₹. 3059/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5660/- రూపాయలు కనిష్ట ధర ₹.3400/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
తేదీ 09-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7567/- రూపాయలు కనిష్ట ధర ₹. 4700/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5559/- రూపాయలు కనిష్ట ధర ₹. 3090/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5655/- రూపాయలు కనిష్ట ధర ₹.5320/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5262/- రూపాయలు కనిష్ట ధర ₹.5051/- […]
భూమాఫియా పాత్రధారులు దొరికారు మరి సూత్రధారులు ఎక్కడ?
ఆదోని భూమాఫియా పాత్రదారులు సరే! సూత్రదారులను ఎప్పుడు పట్టుకుంటారు? అని ప్రశ్నించారు MHPS మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్..కర్నూలు జిల్లా ఆదోని లో భూమాఫియా చేస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్ లపై ఘాటుగా స్పందించారు MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాత్రధారుల తీగలాగి సూత్రధారుల డొంక కదిలించాలని పోలీస్ అధికారులను కోరారు. భూమాఫియా చేస్తున్న అరాచకాల వల్ల ఆదోనికి చెడ్డ […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
తేదీ 07-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7545/- రూపాయలు కనిష్ట ధర ₹. 5541/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5909/- రూపాయలు కనిష్ట ధర ₹. 3079/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5640/- రూపాయలు కనిష్ట ధర ₹.5196/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]