విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికర్నూలు జిల్లా ఆదోనిలో విద్యుత్ చార్జీల బాదుడుపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి,...
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా...
న్యూడిల్లీ : మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం..!అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం…ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం…వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ...
తేదీ 26-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7272/- రూపాయలు కనిష్ట ధర ₹. 4989/- రూపాయలు...
Date 26 12 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78350-001 గ్రాములు సుమారు రూ. 7835-00 22...
కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామసమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో అరవింద్ అనే ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గణేకల్ గ్రామానికి చెందిన నాగవేణి రామాంజినేయులు దంపతుల కుమారుడు అరవింద్...
ఆదోని 19 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 8/- రూపాయలు, రిటైల్: 1kg 10/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg....
విజయవాడలో జనవరి 5 న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే ‘హైందవ శంఖారావం ‘ బహిరంగ సభ ఏర్పాట్ల గురించి డిజిపి ద్వారకా తిరుమల రావును ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి కలిసి వివరించాను. రెండు...
కర్నూలు జిల్లా ఆదోని మండలం జి హోసలి గ్రామములో తాసిల్దార్ శివ రాముడు పర్యటించారు. గ్రామంలో ఈ నెల 24 మరియు 25 వ తేదీన మారెమ్మ దేవర జరుపుకుంటున్నందున తాసిల్దార్ గ్రామంలో పర్యటించి గ్రామ...
తేదీ 23-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7220/- రూపాయలు కనిష్ట ధర ₹. 5408/- రూపాయలు...