Author: Public Judgement

మందుబాబులపై కేసు నమోదు

కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం 01 వ తేదీన  1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ శ్రీరామ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించరు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఎస్పీ ఆదేశాలతో డిఎస్పి హేమలత పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిచమని ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న 28 మందిపై మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ లో11 మంది పై మొత్తం 39 మంది పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిని బుధవారం ఉదయము కోర్టులో హాజరు పరుస్తామని […]

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్  బి. నవ్య పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఆదోనిలో  శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు మరియు మున్సిపల్ కమిషనర్స్ సంబంధిత  అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య మరియు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇంటి పట్టా కొరకు […]

మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం భారీ ర్యాలీ

కర్నూలు జిల్లా ఆదోనిలో డి.ఎస్.పి హేమలత పర్యవేక్షణలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి,  సబ్ కలెక్టర్  మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్కూలు, కాలేజీ  విద్యార్థిని, విద్యార్థులు పోలీస్, ఎక్సైజ్, ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ వెల్ఫేర్, రెవిన్యూ  ఇతర డిపార్ట్మెంట్లు కలిసి భారీ ర్యాలీ నిర్వహించరు. ఈ ర్యాలీ మున్సిపల్ గ్రౌండ్ నుండి  శ్రీనివాస భవన్,  గవర్నమెంట్ హాస్పటల్ మీదుగా ఎమ్ ఎమ్ రోడ్డు వరకు నిర్వహించారు. […]

కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి. గడ్డా ఫక్రుద్దీన్

2025 ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి రెండిటికీ ప్రాముఖ్యత, రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇస్తున్నారని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని లో  టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ పత్రిక సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెన్షన్ రూ.4 వేలు, దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశారని.మెగా […]

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1614.09 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 46.290 టీఎంసీలుఇన్ ఫ్లో : 21612 క్యూసెక్కులుఔట్ ఫ్లో :  00 క్యూసెక్కులు

వైసీపీ ఝండా కు అవమానం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం 9 వ వార్డు విజయనగర కాలనీ వైసీపీ ఝండా కు అవమానం జరిగింది. శుక్రవారం రాత్రి వైఎస్ఆర్సిపి జెండాను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారువైసీపీ నాయకులు రఘునాథ రెడ్డి తెలిపిన వివరాల. మేరకు స్థానిక విజయనగర కాలనీ లో అర్థరాత్రి వైసీపీ ఝండా కట్టను పగులగొట్టే ప్రయత్నంలో పైపు ను వంచి దానికి బురద పరారైనారని, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగమే , ఇది పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ […]

సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో  జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ మరియు కమిషనర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు మరియు  ప్రముఖులు ప్రభుత్వ ఉద్యోగస్తులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

ఆదోని నూతన తహసిల్దార్ రమేష్ బాధ్యతలు

కర్నూలు జిల్లా ఆదోని నూతన తహసిల్దార్ ఎం. ఏ రమేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో  ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా ఆదోని నూతన తహసిల్దార్ ఎం. ఏ రమేష్ కలిశారు.

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

నంద్యాల జిల్లా  శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరుశ్రీశైల జలాశయానికి సుంకేసుల నుండి  4,345 క్యూసెక్కులు.జూరాల నుండి 34,722 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది .ఇన్ ఫ్లో : 39,060 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్  క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం నీటి మట్టం : 839.10 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 60.4559 టీఎంసీలు …

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరని  టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి, అనంతపురం జిల్లా గుంతకల్ మైనార్టీ అబ్జర్వర్ షేక్ బాబా ఫక్రుద్దీన్ అలియాస్ గడ్డా ఫక్రుద్దీన్ ఆనందం వ్యక్తం చేశారు.కర్నూలు జిల్లా ఆదోనిలో షేక్ బాబా ఫక్రుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఆనాడు అన్న ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలు బియ్యంతో సంక్షేమ పథకం తో చరిత్ర సృష్టిస్తే ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని అమలు […]

Back To Top