కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో చైర్మన్ మరియు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కమిటీ డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ అండ్...
కర్నూలు జిల్లా ఆదోని డిఎస్పి హేమలత జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 లో భాగంగా ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ...
కర్నూలు జిల్లా ఆదోని జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 సందర్భంగా డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి పోలీస్ కంట్రోల్ రూమ్, భీమా సర్కిల్, గవర్నమెంట్ ఆసుపత్రి...
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ విలేకరుల సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు...
తేదీ 30-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర...
గుప్తాను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.శుక్రవారం ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్కుమార్గుప్తా.ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్న గుప్తా.ఈ ఏడాది ఆగస్టు వరకు డీజీపీగా కొనసాగనున్న గుప్తా.సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా...
అమరావతి.. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు ఆర్థికంగా చేయూత నివ్వడం కోసం ఋణాలు ఇవ్వడం కోసం 896 కోట్ల, 79 లక్షల బడ్జెట్ విడుదల చేస్తూ 30 గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30...
కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఊరుకుంద గ్రామంలో శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన పరిపాలన కార్యాలయంలో ఫిబ్రవరి మాసంలో జరిగే కుంభాభిషేక మహోత్సవం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆదోని శుక్ర మౌర్య భరద్వాజ్ సమీక్ష...
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన చింతకుంట గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం రీ సర్వే సంబంధించిన అంశాలపై...
కర్నూలు జిల్లా కోసిగి మండలం ఐరానగల్ గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు స్థల సేకరణ నిమిత్తం స్థల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్...