తేదీ 24-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7581/- రూపాయలు కనిష్ట ధర ₹. 5089/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 6807/- రూపాయలు కనిష్ట ధర ₹. 3416/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5866/- రూపాయలు కనిష్ట ధర ₹.4096/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹ 6636/- రూపాయలు కనిష్ట ధర ₹ 2839/- రూపాయలు పలికింది.
శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.