బ్రాహ్మణ భవణాలు, అపరకర్మలు భవణాల ఏర్పాటుకు సహకరించండి

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో కేంద్రాలలో బ్రాహ్మణ భవణాల ఏర్పాటుకు సహకరించాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పేరి.కామేశ్వరరావుకి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ కి, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ వినతి పత్రం అందచేసి విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు శ్రీకాంత్ కార్యాలయంలో ఇద్ధరి నాయకులతో సమావేశమై రాష్ట్రములోని బ్రాహ్మణ సమస్యలను ఇరువురి దృష్టికి తీసుకెళ్లి చర్చించరు. అనంతరం … Read more

దొంగను పట్టుకున్న సీఐ విక్రమ సింహ..

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే నెలలో సిరిగుప్ప చెక్ పోస్ట్ వద్ద ఐరన్ షాపు మరియు పంజర్ పోల్ ఆంజనేయ స్వామి గుడి హుండీ దొంగతనాల కేసులో ముద్దాయి నరసింహులును అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1 లక్ష 20 వేలు నగదు, స్వామివారి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారుపోలీసులు.వన్ టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాబడిన సమాచారం … Read more

అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలి. జెసి నారపురెడ్డి మౌర్య

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని సిల్వర్ జూబ్లీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకు చెబుదాం-స్పందన” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు సంబంధిత అధికారులు ఎలా అంటే అలా ఎండార్స్మెంట్ లు ఇవ్వకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలని అపుడే రీ … Read more

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు

కర్నూలు జిల్లా అదోని తిరుమల నగర్ లో హైటెక్ వ్యభిచారాం నిర్వహిస్తున్న గృహం పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇద్దరు నిర్వాహకులు , ఏడుమంది విటులు లను అరెస్ట్ చేసి వారివద్ద నుండి 2 సెల్ ఫోన్ లు, 1200 వందల నగదు స్వాధీనం చేసుకున్నారు. సిఐ నరసింహారాజు తెలిపిన వివరాల మేరకు గత కొన్నేళ్లుగా హైటెక్ వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని అమ్మాయిలను కలకత్తా , కర్నూలు , ధర్మవరం , ముంబయి … Read more

పేదల రక్తం తాగుతున్నా ప్రైవేట్ ఆస్పత్రులపై ఒక తల్లి ఆవేదన

◆ వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నా ప్రైవేటు ఆసుపత్రులు.. ◆ సేవ పేరుతో వడ్డీ వ్యాపారులు వైద్య రంగంలో పెట్టుబడులు.. ◆ కొత్త కొత్త పేర్లతో రోగులను పీల్చి పిప్పి.. ◆ ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే ఆగమే.. ◆ కాస్త క్రిటికల్‌ అని తెలియగానే  హైదరాబాద్‌ కు రిఫర్‌.. ◆ అక్కడి ఆసుపత్రులతో కమీషన్లు.. ◆ నలుగురు డాక్టర్ల పేర్లు బోర్డులో రాసి, రండి రండి అని ప్రచారం.. ◆ నిలువు దోపిడీకి అడ్డాలు.. తరతరాలకు … Read more

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించకపోవడంపై సుప్రీంకోర్టులో పిటిషన్

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28, 2023న ప్రారంభించబోతున్నరు.ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని మే 28వ తేదీ నా ప్రారంభించడాని సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది .రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదు అని న్యాయవాది సీఆర్ జయ సుకిన్ పిటిషన్‌లో ప్రశ్నించారు. 19 ప్రతిపక్ష పార్టీలు మే 28న ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ చేసిన ప్రకటనలను సుప్రీంకోర్టుకు పిటిషన్ లో తెలిపారు. వారు రాష్ట్రపతిని … Read more

Gold, Silver Price బంగారు వెండి ధరలు 25.05.2023

PJ

బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని లో బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి.24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు సుమారు ₹ 61800-00 22 క్యారెట్ల బంగారు (ఆభరణాలు / ఆర్నమెంట్స్) 10 గ్రాములు సుమారు ₹ 57200-00వెండి 10 గ్రాములు సుమారు ₹ 724-00

ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (17 05 2023)

పత్తి క్వింటాల్ ధరగరిష్టం   ₹ 7459-00మధ్యధర ₹ 7269-00కనిష్టం   ₹ 4869-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 7633-00మధ్యధర ₹ 6849-00కనిష్టం   ₹ 3899-00 ఆముదాలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 5097-00మధ్యధర ₹ 5097-00కనిష్టం   ₹ 5097-00 పూల విత్తనాలు ధరగరిష్టం   ₹ 0000-00మధ్యధర ₹ 0000-00కనిష్టం   ₹ 0000-00

ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు

ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు 15.05.2023 పత్తి క్వింటాల్ ధర గరిష్టం   ₹ 7538-00 మధ్యధర ₹ 7299-00 కనిష్టం   ₹ 4829-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 7619-00 మధ్యధర ₹ 6849-00 కనిష్టం   ₹ 3806-00 ఆముదాలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 5485-00 మధ్యధర ₹ 5288-00 కనిష్టం   ₹ 4755-00 పూల విత్తనాలు ధర గరిష్టం   ₹ 0000-00 మధ్యధర ₹ 0000-00 కనిష్టం   ₹ 0000-00

ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (E-NAM)

ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు 11.05.2023 పత్తి క్వింటాల్ ధర గరిష్టం   ₹ 7669-00 మధ్యధర ₹ 7389-00 కనిష్టం   ₹ 4925-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 7495-00 మధ్యధర ₹ 6881-00 కనిష్టం   ₹ 4116-00 ఆముదాలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 5470-00 మధ్యధర ₹ 5390-00 కనిష్టం   ₹ 3400-00 పూల విత్తనాలు ధర గరిష్టం   ₹ 0000-00 మధ్యధర ₹ 0000-00 కనిష్టం   ₹ 0000-00