కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కార్పొరేట్ విద్యాసంస్థలలో జరుగుతున్న అక్రమ అడ్మిషన్ల ను అరికట్టాలని పిడిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయుకులు తిరుమలేష్, డివిజన్ ప్రెసిడెంట్ ఖాదర్ మాట్లాడుతూ విద్యా అకాడమిక్ ఓపెన్ కాకముందే అడ్మిషన్ల కొరకు బ్యానర్లు కట్టుకొని విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారు అలాగే సెలవు దినాలలో కూడా ఉపాధ్యాయులను అడ్మిషన్ల కొరకు పాఠశాలలో పని చేయించుకోవడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా విద్యా అధికారులు కూడా […]
మే 22 కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి.. వ్యవసాయ కార్మిక సంఘం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్విరం చేసి ఉపాధి కూలీలకు దక్కకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూలీలుగా మనందరి పైన ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలమంచి గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ రెండు పూటల పని విధానాన్ని మరియు ఆన్లైన్ మాస్టర్ […]
సెకండ్ హ్యాండ్ కూలర్ అమ్మకానికి కలదు
డెసెర్ట్ కూలర్ మెటల్ బాడీఎత్తు 4 అడుగులువెడల్పు 2.2 అడుగులు సంప్రదించాల్సిన నెంబర్లు9440371051
tidco రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ అందజేసిన జయ మనోజ్ రెడ్డి
కర్నూలు జిల్లా అదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి వై జయమనోజ్ రెడ్డి 26 వార్డుకు సంబంధించిన మహిళలకు దాదాపు 30 కుటుంబాలకు tidco రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ పట్టాలు అందజేశారు. అనంతరం జయం మనోజ్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే 500 రూపాయలు tidco కు కట్టినారు వారందరికీ కూడా కేవలం ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళందరికీ కూడా టీ ట్కో డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. సొంత ఇల్లు ఉండాలని […]
ఉపాధి కోసం వెళ్లి దుబాయిలో చిక్కుల్లో పడ్డ ఆదోని యువకుడు
దుబాయిలో నెలన్నర రోజులు సెంట్రింగ్ పనులు చేస్తే 2 లక్షలు జీతం ఇప్పిస్తానని నమ్మబలికి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిని ఓ ఏజెంట్ దుబాయి దేశానికి పంపించాడు. అక్కడి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీడియో తీసి షోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కర్ణాటకకు చెందిన సయ్యద్ అనే ఏజెంట్ తనను మోసం చేశాడని, తనను భారతదేశానికి తిరిగిపంపించాలని ఇమ్రాన్ వేడుకున్నాడు. బాధితుడు ఇమ్రాన్ తెలిపిన వివరాల మేరకు ఆదోని పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీలో […]
ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ గ్రేవ్ యార్డ్ ( సైకిల్ల స్మశాన వాటికలు)
■ చైనాలో ఒక్కొక్క డంపియాడ్ లో రెండు లక్షల సైకిళ్లు లెక్కలేనన్ని డంప్ యార్డ్ లు..■ ఒక కోటి 60 లక్షల సైకిళ్లు రోడ్లపై తిరుగుతున్నాయి..■ 2017లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో సైకిల్ బైక్ షేరింగ్ వ్యాపారం..■ సైకిల్ స్మశాన వాటికలు.. చైనాలో కొన్ని సంవత్సరాల ముందు సైకిల్ బైక్ షేరింగ్ బాగా అభివృద్ధి చెందింది( బూమ్ నడిచింది).ఒకచోట సైకిల్ని బాడుగకు (రెంట్ కు) తీసుకొని తాను వెళ్లాల్సిన చోటికి వెళ్లి గమ్యస్థానంలో వదిలి వెళ్ళిపోతారు. అక్కడ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా వెల్లాల మధుసూధనశర్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ ను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. నెల్లూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఇందులో నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ, ప్రధానకార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమశర్మ(తెనాలి) , కోశాధికారిగా శ్రీ కౌతా సుబ్బారావు(విజయవాడ) ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ మాట్లాడుతూ ఎన్నికకు సంహరించిన […]
పెళ్లి చూపులకు వెళ్తే విషాదం
కర్నూలు జిల్లా హాలహార్వి మండలం చత్రగుడి ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో బొలెరో వాహనం టైరు పగిలి బొలెరో బోల్తా పడి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. చిన్న మునియప్ప(65) ఇందు(12) పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక బళ్లారిలో పెళ్లి చూపులకు వెళ్తుండగా చంద్రగుడి వద్ద టైరు పగిలి ప్రమాదం చోటుచేసుకుంది. […]
పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి
పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలికర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న, కెవిపిఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి. తిక్కప్ప మాట్లాడుతూ కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఐదు వారాలు పైగా ఉపాధి బిల్లులు పెండింగ్ ఉన్నాయని, బిల్లులు చెల్లింపులో […]
మాల జయలక్ష్మి కి న్యాయం చేయాలి..
మాలజయలక్ష్మి కొట్టం తొలగించిన వారిపై కేసు నమోదు చేయాలి..తాసిల్దార్ నిత్యానందయ్యను సస్పెండ్ చేయాలి..ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ ను కలిసిన వినతి పత్రం అందజేసిన చేసిన మాల మహానాడు నాయకులు.. కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ కు స్పందన కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ నందవరం మండలం హలహరి గ్రామంలో ఆగ్రవర్ణాలు గుడిసెలను తొలగించకుండ […]