కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బావాజీ పేటలో శుక్రవారం సెబ్ పోలీసులు దాడులు నిర్వహించరు. ఈ దాడులలో బోయ గుంటమ్మ ను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి 144 ఓసి డీలక్స్ విస్కీ కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దాడులలో సేబ్ ఇన్స్పెక్టర్ హరి కృష్ణ, SI లు శివ ప్రసాద్, మధు సుడన రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలు మాత్రమే పనిచేసే ప్రదేశం లో మహిళల కోసం ప్రత్యెక ఉద్యోగ అవకాశాలు
■ ఉద్యోగం కోసం ఎదురుచుస్తున్నవారికి SIMHO HR Services వారి గొప్ప అవకాశం■ కేవలం “మహిళలు మాత్రమే” పనిచేసే ప్రదేశం లో మహిళల కోసం ప్రత్యెక ఉద్యోగ అవకాశాలు కనీసం పదవతరగతి వరకు చదివి వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్యగల మహిళలకు చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఉద్యోగ అవకాశాలు పనిచేసే చోటు విడియోల కొరకు క్రింద ఇచ్చిన లింక్ ను చుడండి. ఉద్యోగ వివరాలు :కంపెనీ : స్మార్ట్ మొబైల్ తయారి కంపెనీపోస్ట్ […]
వ్యవసాయ రైతులకు పనిముట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతీ గ్రామంలో ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన మరియు వాటర్ షేడ్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉత్పాదకత పెంపుదల (PSI) కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రైతులకు పనిముట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు
◆ 30 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉన్న పెద్ద చెరువు..◆ సమస్య ను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు…◆ సమస్య పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామ్.. సిపిఎం పార్టీ. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవుగల్ గ్రామంలో 30 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉన్న పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 26, 27, 28, తేదీల్లో గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. […]
పతనం అవుతున్న పత్తి ధర ఆందోళన చెందుతున్న రైతులు
రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది 25వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 6681 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4287 రూపాయలకు పలికింది. పతనమవుతున్న పతి ధరను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (25 05 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం ₹ 6681-00మధ్యధర ₹ 6414-00కనిష్టం ₹ 4287-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం ₹ 7623-00మధ్యధర ₹ […]
పతనం అవుతున్న పత్తి ధర ఆందోళన చెందుతున్న రైతులు
రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది 25వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 6681 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4287 రూపాయలకు పలికింది. పతనమవుతున్న పతి ధరను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (25 05 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం ₹ 6681-00మధ్యధర ₹ 6414-00కనిష్టం ₹ 4287-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం ₹ 7623-00మధ్యధర ₹ […]
రేపు తెలంగాణ టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల
రేపు 25వ తేదీ తెలంగాణ టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపి న మంత్రి. ఉదయం 9:30 నిమిషాలకు తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
2000 నోట్లు వెనక్కి
■ 2000 నోట్లపై ఆర్బిఐ కీలక నిర్ణయం■ 2016 నుంచి చలామణిలో ఉన్న 2000 నోట్లు..■ 2018 లోనే నిలిచిపోయిన 2000 నోట్ల ముద్రణ..■ 2023 మార్చి 30 నాటికి మార్కెట్లో 3.62 లక్షల కోట్ల విలువైన 2000 నోట్ల చలామణి..■ 2000 నోట్లు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం..■ మే 23 నుంచి 2000 నోట్లు మార్చుకుని అవకాశం..■ సెప్టెంబర్ 30వ తేదీ లోపు బ్యాంకులో మార్చుకోవచ్చు■ రోజుకి ఒక విడతలో 20000 మార్చుకునే అవకాశం..■2000 నోట్లన్నీ […]
ఎంపీ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ముద్దాయిగా విచారణలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి కేసులు సిబిఐ వార్త కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై, కెమెరామెన్ పై దాడి చేసిన వారిని, ప్రోత్సహించిన అవినాష్ రెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని శుక్రవారం సబ్ కలెక్టర్ కు రామాంజనేయులు వెంకటేష్ మాల రవి రామంజి వినతి పత్రం అందజేశారు. వివేకానంద రెడ్డిని సిబిఐ అధికారులు విచారణకు పిలవడం జరిగిందని గుర్తు చేశారు. తన తల్లికి బాగాలేదని […]
మట్కా రాస్తున్న ముగ్గురు అరెస్ట్ 1,20,000 నగదు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కారాస్తున్న ముగ్గురు అరెస్ట్. ఒకరు పరార్. వారి వద్ద నుండి 1 లక్ష 20 వేల నగదు 15 లీటర్ల నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకొన్నరు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జామియా మసీదు వెనకాల ఇంట్లో మట్కా రస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి మట్కా బీటర్లు చందాసాహేబ్ దర్గా వద్ద నివాసం ఉండే ఇస్మాయల్ , చౌకి మఠం నివాసి ఐన కన్నయ్య […]