కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 29-06-24
పత్తి అత్యధికంగా ₹. 7592 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4002/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 6350/- రూపాయలు కనిష్ట ధర ₹. 5120/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹. 6819/- రూపాయలు కనిష్ట ధర ₹. 2816/- రూపాయలు పలికింది.



