Connect with us

News

అక్రమంగా కొండలు పిండి చేస్తున్నారు

Published

on

అనుమతులు లేవు.. అధికారులు అంటే భయములేదు.. ప్రాణాలనుతెగించి పనిచేస్తున్న కార్మికులకు సేఫ్టీ ప్రికాషన్స్ లేవు.. కొండలను పిండి చేస్తున్న హైవే రోడ్డు కాంట్రాక్టర్ల నిర్వాకంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులకు ప్రశాంతతను లేకుండా చేస్తున్నారు..

తనిఖీలు చేస్తున్న ఎమ్మార్వో శివరముడు

కర్నూలు జిల్లా ఆదోని శివారు మండిగిరి 586 సర్వేలో అనుమతులు లేకుండా జిల్టెన్ స్టిక్క్స్ పెట్టి కొండలు పిండి చేస్తున్నరు కాంట్రాక్టర్లు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బ్లాస్టింగ్ ప్రాంతాన్ని ఎమ్మార్వో శివరాముడు పరిశీలించి అక్కడే భారీ ఎత్తులో దాచి ఉంచిన జెలిటీన్ స్టిక్స్, పేలుడు పదార్థాలను రెవెన్యు అధికారులు స్వాధీనం చేసుకొని 3టౌన్ పోలీసులకు అప్పగించారు. అధికారులు వస్తున్నారనే సమాచారంతో వర్కర్లు ట్రాక్టర్లతో అక్కడినుంచి పరారు అయ్యారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో శివరముడు తెలిపారు.

ట్రాక్టర్లో తరలిస్తున్న జిల్టెన్ స్టిక్క్స్, పేలుడు పదార్థాలు

గోపాల్ రెడ్డి స్టానికుడు మాట్లాడుతూ..
రాత్రిపూట శబ్దాలకు ఇబంది పడున్నామని స్థానికులు పోలీస్ అధికారులకు రెండు నెలలో ఎన్నిసార్లు విన్నవించుకున్న పాటించుకోవడం లేదని తెలిపారు. మాకు సంబంధము లేదు మైనింగ్ వాళ్ళని అడగమని చెప్పి తపించు కుంరున్నారని స్థానికులు ఆరోపించారు. అయిన కర్నూలు జిల్లా మైనింగ్ అధికారులకు అడిగితే ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపీజనట్లు తెలిపారు.

యూట్యూబ్ వీడియో
కొండలకు రంద్రాలు వేస్తున్న  కార్మికులకు
ట్రాక్టర్లో తరలిస్తున్న జిల్టెన్ స్టిక్క్స్, పేలుడు పదార్థాలు
కొండలలో పని వేస్తున్న  కార్మికులకు

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 38772 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 38618 క్యూసెక్కులు

Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 10 08 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

10 08 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 08 08 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 33/- రూపాయలు, రిటైల్: 1kg 35/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

08 08 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

Trending