కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా 7542 /- రూపాయలు కనిష్ట ధర 4002/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా 6400 /- రూపాయలు కనిష్ట ధర 5416/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా 5030 /- రూపాయలు కనిష్ట ధర 4100/- రూపాయలు పలికింది.



