April 21, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 21-04-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి / Cotton

పత్తి అత్యధికంగా ₹. 8179/- రూపాయలు కనిష్ట ధర ₹. 4509/- రూపాయలు పలికింది.

వేరుశెనగలు / Groundnuts

వేరుశనగ అత్యధికంగా ₹ 6626/- రూపాయలు కనిష్ట ధర ₹. 3199/- రూపాయలు పలికింది.

ఆముదాలు / Castor Seed

ఆముదాలు అత్యధికంగా ₹. 5892/- రూపాయలు కనిష్ట ధర ₹ 5290/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు/Sunflower seed

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 3200/- రూపాయలు కనిష్ట ధర ₹ 3200/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు /Dry Chillies

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు/ Red Gram

కందులు అత్యధికంగా ₹ 4822/- రూపాయలు కనిష్ట ధర ₹ 4532/- రూపాయలు పలికింది.

Bengal gram/ శేనగలు

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

21 04 2025 ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరల పట్టిక

భారీ అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో హజరత్ కిరాణా షాపులో విద్యుత్ షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాపులోని కిరాణ సరుకులు , 50 వేలు రూపాయల నగదు కాలి బూడిదైనయి. లక్షలో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా..

మంటలని ఆర్పుతున్న స్థానికులు
కాలి బూడిదైనయి కిరాణా సరుకులు