తేదీ 15-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7474/- రూపాయలు కనిష్ట ధర ₹. 4507/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 6509/- రూపాయలు కనిష్ట ధర ₹. 3412/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5793/- రూపాయలు కనిష్ట ధర ₹.5666/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹.5274/- రూపాయలు కనిష్ట ధర ₹.5274/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.13236/- రూపాయలు కనిష్ట ధర ₹. 2200/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹.6739/- రూపాయలు కనిష్ట ధర ₹.5009/- రూపాయలు పలికింది.
శేనగలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹.00/- రూపాయలు పలికింది.



