Connect with us

News

తాసిల్దార్ వెంకటలక్ష్మి ప్రజలకు శుభవార్త తెలిపారు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని తాసిల్దార్ వెంకటలక్ష్మి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు శుభవార్త తెలిపారు. రేపటినుండి చిరుధాన్యాల కింద ఒక రేషన్ కార్డుకు ఉన్న లబ్ధిదారునికి ఒక కేజీ జొన్నలు పంపిణీ చేయడం జరుగుతుందని. ఒక కార్డు లబ్ధిదారునికి 20 కేజీలు బియ్యంలో ఒక కేజీ తగ్గించి ఒక కిలో జొన్నలు ఇవ్వడం జరుగుతుందని తాసిల్దార్ వెంకటలక్ష్మి తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రేషన్తోపాటు జొన్నలు కూడా పంపిణీ చేస్తామని తాసిల్దార్ వెంకటలక్ష్మి.తెలియజేశారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 02 07 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

02 07 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

తుంగభద్రా డ్యాం దిగువకు నీరు విడుదల

Published

on

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ..
తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.20 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 77.144 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 32767 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1701 క్యూసెక్కులు
బుధవారం 02 వ తేదీ ఉదయం 11 గంటలకు 2000 క్యూసెక్కుల నుంచి 20000 క్యూసెక్కులు నీరుని నదిలోకి వదులుతున్నాట్లు డ్యాం అధికారులు తెలిపారు. నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తుంగభద్ర జలాశయం
Continue Reading

News

స్కూల్ బస్సులు తనిఖీలు నిర్వహించిన అధికారులు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని లో మంగళవారం పోలీసులు మరియు ఆర్టీవో అధికారులు సంయుక్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ నిర్వహించారు. స్కూల్ బస్సులను, వాటికి సంబంధించిన రికార్డ్స్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యానికి మరియు డ్రైవర్లకు తగు సూచనలు చేశారు. డ్రైవర్లు   యూనిఫామ్ కలిగి ఉండాలని పిల్లల పట్ల మర్యాదగా ఉంటూ, డోర్ స్టెప్స్ దగ్గర పిల్లలు నిలబడకుండా మరియు  కిటికీ లోంచి తలలు బయటికి  పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని  సూచించారు. పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇతనిఖిలలో ఆదోని డిఎస్పి హేమలత, ఆదోని  మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి, ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు వారి సిబ్బంది పాల్గొన్నారు.

యూట్యూబ్ వీడియో
బస్సు పేపర్లు తనిఖీ చేస్తున్న అధికారులు
డ్రైవర్లు మరియు స్కూల్ యజమానులతో మాట్లాడుతున్న డిఎస్పి హేమలత
తనిఖీలు చేస్తున్న అధికారులు
Continue Reading

Trending