ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 26.06.2024
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 26.06.2024
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెదేపా నేత ఏవీ భాస్కర్రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా, భాస్కర్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి భౌతికకాయాన్ని తెదేపా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘటనకు సంబంధించి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
పాతఫోటో
స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రతిసారి ఏకగ్రీవంగా ఎన్నుకునే స్పీకర్ పదవికి ఈసారి లోక్సభలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఒకరిని స్పీకర్ గా నియమించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి ఉప స్పీకర్ ను ఎన్నుకుంటారు. కానీ ఈసారి బిజెపి పార్టీ ప్రతిపక్ష పార్టీకి సహకరించకపోవడంతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షం కోరింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారి బుధవారం లోక్ సభ స్పీకర్ కు […]
కర్నూలు జిల్లా ఆదోని ఎస్ కే డి కాలనీ లో ఉన్న ఏపీ ఎన్జీవోస్ భవన్ పై టూ టౌన్ పోలీసుల దాడులు నిర్వహించి ఏపీ ఎన్జీవోస్ భవన్లో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 14 వేల 500 రూపాయలు నగదు మరియు 52 పేకముక్కలు స్వాధీనము చేసుకొన్నారు. టూ టౌన్ ఎస్ఐ తిరుపాల్ తెలిపిన వివరాల మేరకు పేకాట ఆడుతున్న వారిని విచారించగా యాసిన్ అనే వ్యక్తి […]
కర్నూలు జిల్లా ఆదోని మండలం నగరూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని సుమారు 30 సంవత్సరముల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది అని ఆదోని రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు తీవ్రగాయాలతో అక్కడక్కడే మృతి చెందింది. మృతురాలు లైట్ రెడ్ రంగు గల లెగ్గిన్, గులాబి రంగు గల టాప్ కు బ్లూ రంగు డాట్స్, బార్డర్ ఉన్న టాప్ ధరించి వున్నది.ఆచూకీ తెలిసినవారు RPSI గోపాల్ ఆదోని ఫోన్ 9849157634 […]
వాహన దారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించి, ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.కర్నూలు జిల్లా అదోనిలో మంగళవారం సబ్ కలెక్టర్ వారి కార్యాలయం సమావేశ మందిరంలో ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధ్యక్షతన డివిజన్ స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ […]
కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురం గ్రామం లో గౌరీ గణేష్ ఇంగ్లీష్ స్కూల్ బయట బహిరంగంగా ఫీజులు పట్టిక వేయకుండా ప్రభుత్వ నిబంధనలును ఉల్లంఘిస్తున్నారు అందువల్ల స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSF జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్ మాట్లాడుతూ ధనాపురం గ్రామం లో గౌరీ గణేష్ ఇంగ్లీష్ స్కూల్ బయట బహిరంగంగా […]
రైలు రిజర్వేషన్లపై అమలులోకి వచ్చిన కొత్త రూల్స్. సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాలి. మీ IRCTC అకౌంట్లో టికెట్ బుక్ చేస్తే మీ ఇంటి పేరు ఉన్న వారికి, రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకే చేయాలి. వేరే వ్యక్తులకు చేస్తే రూ.10వేల ఫైన్, 3 ఏళ్ల జైలు లేదా రెండూ విధిస్తారు.
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 25-06-24 పత్తి అత్యధికంగా ₹. 7559 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4059/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5039 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4816/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5090/- రూపాయలు కనిష్ట ధర ₹. 5090/- రూపాయలు పలికింది.