కర్నూలు జిల్లా ఆదోని అక్షర శ్రీ స్కూల్లో 77వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు భారతదేశ ఖ్యాతిని మరియు గొప్పదనాన్ని చాటి చెప్పే విధంగా విద్యార్థినీ విద్యార్థులు దేశ స్వాతంత్ర సమరయోధులుగా మరియు నాయకులుగా వేషాధారణతో...
ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగం తో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని పేదలకు అందిస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని ఆదోని ఎమ్మెల్యే సాయి...
కర్నూలు జిల్లా ఆదోనిలో 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఆదోని ఆధ్వర్యంలో ఆదోని రైల్వే స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరించి రైల్వే శాఖకు రెండు వీల్ ఛైర్ లు అందజేశారు....
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఎల్.బి స్ట్రీట్ లో అయ్యమ్మ అనే 74 సంవత్సరాల వృద్ధురాలు పై కరెంటు తీగ తెగిపోయి కిందపడి మృతి చెందింది. ప్రమాదకరంగా ఉన్నా విద్యుత్ తీగల పై కోతి కూర్చొని...
కర్నూలు జిల్లా, అదోని..దేశంలో ప్రతి సంవత్సరం కేంద్ర హోంశాఖ అత్యుత్తమ పని తీరు కనబరిచిన పోలీస్ స్టేషన్లకు ఇచ్చే అవార్డులు జాబితాలో కర్నూలు జిల్లా ఆదోని రూరల్ పోలీస్ స్టేషన్ కు చోటు దక్కడంతో కేంద్ర...
ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో గత 2021 ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా 2వ వార్డుకు పోటీచేసి, తుంబలం మూకయ్య గెలుపొందారు. 2022 నవంబర్లో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు.2వ వార్డుకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సిపిఎం...
◆ ఆగస్టు 14వ తేదీన దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం..◆ బడా కార్పొరేటర్లకు కొమ్ముకాస్తున్న బిజెపి ప్రభుత్వం..◆ మతతత్వ విధానాల ద్వారా ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు.. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే...
ఆదోని పట్టణంలో భీమ్ రెడ్డి కాలనీలో వీధిలైట్లు వేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న మాట్లాడుతూ భీమ్ రెడ్డి కాలనీ నందు వీధిలైట్లు...
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడి పురుషోత్తం శుక్రవారం పత్రికా ప్రకటన లో తెలిపారు. విద్యుత్ మరమ్మతులు, ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఆదోని మున్సిపాలిటీ పరిధిలో అన్ని ప్రాంతాలలో...
అవినీతి రహిత పాలన అమలుపరస్తు ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని 30వ వార్డు వడ్డే గేరిలో...