అవినీతి రహిత పాలన అమలుపరస్తు ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని 30వ వార్డు వడ్డే గేరిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాలుగోన్న. ప్రతి గడపకు తిరుగుతూ వార్డుల సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు కేవలం 4 సంవత్సరాల్లోనే 98 శాతం పథకాలు అందించే ఏకైక ప్రభుత్వం అని అన్నారు. ప్రజలు 2024 లో కూడా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే రెట్టింపు పథకాలు ప్రజలకు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఆదోని పట్టణ అధ్యక్షుడు బి దేవా మున్సిపల్ చైర్ పర్సన్ బోయే శాంత చంద్రకాంత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్టేట్ డైరెక్టర్లు రేణుక మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత వైస్ చైర్మన్ గౌస్ వాడి ఇన్చార్జి కౌన్సిలర్ ప్రతిభ లక్ష్మన్న తాయన్న తిమ్మప్ప బాలు శంకర్ కిషోర్ రామలింగేశ్వర యాదవ్ ముని బి.కే లక్ష్మన్న మన్మతి స్వామి చిన్న ఈరన్న సంజీవ్ లక్ష్మీనారాయణ రాము ఆనంద్ రంగా చిన్న వీరప్ప హరి భవాని మళ్లీ తదితరులు పాల్గొన్నారు