కర్నూలు జిల్లా ఆదోని ఇస్వీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు .. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నారా లోకేష్ పై చర్యలు తీసుకోవాలి అని ఆదోని ఇస్వీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జిల్లా సోషల్ మీడియా కో -కన్వీనర్ పెద్ది రెడ్డి శ్రీనివాస రెడ్డి..