ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 14-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7849/- రూపాయలు కనిష్ట ధర ₹. 4080/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6376/- రూపాయలు కనిష్ట ధర ₹. 4419/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5525/- రూపాయలు కనిష్ట ధర ₹ 5090/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట … Read more