Author: Public Judgement

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date : 27 02 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 88300-001 గ్రాములు సుమారు రూ. 8830-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 81770-001 గ్రాములు సుమారు రూ. 8177-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 975-00

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 25-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7594/- రూపాయలు కనిష్ట ధర ₹. 4610/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6989/- రూపాయలు కనిష్ట ధర ₹. 3096/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5881/- రూపాయలు కనిష్ట ధర ₹ 5355/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 24-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7581/- రూపాయలు కనిష్ట ధర ₹. 5089/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6807/- రూపాయలు కనిష్ట ధర ₹. 3416/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5866/- రూపాయలు కనిష్ట ధర ₹.4096/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ […]

ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగాకర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

లారీ కింద పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు.  ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 22-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7583/- రూపాయలు కనిష్ట ధర ₹. 5239/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6845/- రూపాయలు కనిష్ట ధర ₹. 3289/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5833/- రూపాయలు కనిష్ట ధర ₹.5716/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5525/- రూపాయలు కనిష్ట ధర ₹ […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date : 21 02 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 88550-001 గ్రాములు సుమారు రూ. 8855-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 82000-001 గ్రాములు సుమారు రూ. 8200-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 985-00

వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర  , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే  భోజనం చేశారు. ఐతే త్వరగా భోజనం చేసిన […]

స్టేట్ బ్యాంకు ఉద్యోగస్తుల నిరసన

కర్నూలు జిల్లా ఆదోని భారతీయ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ముందు బ్యాంకు ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మార్చ్ 24 25 తేదీలలో చేపట్టే ఆల్ ఇండియా బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు దఫాలుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన స్పందన లేకపోవడంతో విధి లేని […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 21-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7579/- రూపాయలు కనిష్ట ధర ₹. 5400/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6819/- రూపాయలు కనిష్ట ధర ₹. 3266/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5830/- రూపాయలు కనిష్ట ధర ₹.5425/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5485/- రూపాయలు కనిష్ట ధర ₹ […]

Back To Top