Author: Shamsheer khan

వైసీపి పార్టీ లో జిల్లా నూతన కార్యవర్గం

అధ్యక్ష, కార్యదర్శులతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించిన వైసిపి కేంద్ర కార్యాలయంపార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో నూతన నియామకాలను చేపట్టినట్లు ప్రకటన.అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలని నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు.అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా : కొత్తగుల్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేఅనకాపల్లి జిల్లా : బొడ్డేట ప్రసాద్అనంతపురం : పైల నరసింహయ్యఅన్నమయ్య జిల్లా : గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేబాపట్ల : మోపిదేవి వెంకటరమణ, ఎంపీచిత్తూరు : కె […]

ఎస్ ఎస్ ట్యాంక్ లో నీరు నింపకపోతే ఎండాకాలంలో పరిస్థితి ఎలా?

కర్నూలు జిల్లా ఆదోని నీటి సమస్య నివారణకు చర్యలు తీసుకోవాలని సలహాలు, సూచనలతో కూడిన వినతి పత్రం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎ. నూర్ అహ్మద్ మరియు నాయకులు అందజేశారు.ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మాట్లాడుతూ అవినీతి నిర్లక్ష్యముతో కట్టబడిన బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంకు శిథిలావస్థకు చేరిందని ఆలాగే వదిలేస్తే కట్ట తెగి సమ్మర్ స్టోరేజి ట్యాంక్ అంతమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. ఈ […]

కాళ్లకు వాపు వచ్చి బొబ్బలు రావడంతో హైదరాబాద్కు చికిత్స కు వెళ్లిన ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఆదోనిలో గడప గడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటింటికి తిరగడంతో కాళ్లకు వాపు వచ్చిన అలానే తిరగడంతో కాళ్లకు బొబ్బలు వచ్చి గాయాలు కావడంతో హైదరాబాదులో చికిత్స చేయించుకుంటున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఆదోని కి తిరిగి రావాలని కోరుకుంటున్నా పట్టణ ప్రజలు నాయకులు కార్యకర్తలు.

నిర్మాణంలో అవినీతి మాయ.. నాణ్యత లోపం CPM విమర్శ

ఆదోని పట్టణానికి త్రాగునీరు అందించే ఉద్దేశంతో 2002-2005 మధ్యలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని అందువల్లనే ఇప్పటికి మూడుసార్లు కట్ట కృంగిపోవడం జరిగిందని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ ఆరోపించారు. కుంగిపోయిన ఎస్ఎస్ ట్యాంకు కట్టను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం, ఎస్ ఎస్ ట్యాంక్ నిర్మించాలని, […]

విస్తృతంగా ఇళ్ళల్లో సోదాలు

అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపియస్ ఆదేశాల మేరకు ఆదోని మండలం హానవోలు గ్రామంలో డిఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో 50 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో విస్తృతంగా ఇళ్ళల్లో సోదాలు నిర్వహించి అక్రమంగా నిలువఉంచిన 236 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, ఒక స్కూటర్ మరియు సరైన ధ్రువపత్రాలు లేని 8 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు […]

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే లక్ష్యం

కర్నూలు జిల్లా ఆదోని లో బుధవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ షమీనా, మెప్మా ఆఫీసర్ వీరారెడ్డి అధ్యక్షతన అర్బన్ మెప్ప మార్కెట్ను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని అర్బన్ లో సుమారుగా 3వేల పొదుపు గ్రూపులు ఉన్నాయని ప్రతి ఏడాది బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను రూ20 కోట్లు మంజూరు అయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నాము అన్నారు. ప్రతి పొదుపు […]

సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు లైనింగ్ గోడలకు పగుళ్లు

◆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు లైనింగ్ గోడలకు పగుళ్లు..◆ సీఎం దృష్టికి తీసుకువెళ్లి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతాం. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.. కర్నూలు జిల్లా ఆదోనిలో 2లక్ష ల 50 వేల మంది ప్రజలకు త్రాగునీరు అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు సౌత్ సైడ్ సుమారు 100 మీటర్లు సిమెంట్ లైనింగ్ గోడలకు పగుళ్లు వచ్చా కూలిపోయాయి. వెంటనే సమాచారం అందుకున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధికారులతో ఎస్ ఎస్ […]

అక్రమంగా ఎర్ర మట్టిని తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

◆ కొండల్లో అనుమతులు లేకుండా తవ్వకాలు..◆ అక్రమంగా ఎర్ర మట్టిని తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు..◆ దెబ్బతింటున్న ప్రకృతి పర్యావరణం.. కర్నూలు జిల్లా ఆదోని చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత కొండల్లో అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందని సిపిఎం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగుట్ట పాండురంగ స్వామి కొండ, ఆంజనేయ స్వామి విగ్రహం కొండ, దొడ్డనకేరి రూట్ లో ఉన్న ఎల్లమ్మ కొండలు, దిబ్బనకల్లు, గోనబావి, కడితోట, […]

ఆదోనిలో చదివే అమ్మాయికి అమెరికాకు వెళ్లే ఛాన్స్

కర్నూలు జిల్లా ఆదోని కస్తూరిబా స్కూల్లో చదువుకున్న విద్యార్థిని శివలింగమ్మ 10వ తరగతిలో 541 మార్కులతో పాస్ అయినందుకు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంన్న శివలింగమ్మ శనివారం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ని కలిసి ఆశీర్వాదం పొంది తనకు ఈ అవకాశం వచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపింది.ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన సోమనాథ్ గంగమ్మ నాలుగో సంతానం శివలింగమ్మ అమెరికా వెళ్లి […]

రాజరాజేశ్వరి నగర్లో గడపగడపకు మన ప్రభుత్వం

కర్నూలు జిల్లా ఆదోని రాజరాజేశ్వరి నగర్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాలుగోన్న. ప్రతి గడపకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడగడానికి వెళితే శాలువాలు కప్పి పూలదండలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు కేవలం 4 సంవత్సరాల్లోనే 98 శాతం పథకాలు అందించే ఏకైక ప్రభుత్వం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోయే శాంత, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ […]

Back To Top
Exit mobile version