Author: Shamsheer khan

రెచ్చిపోతున్న మట్టి మాఫియా..

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామ సమీపంలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో మట్టి మాఫియా రెచ్చిపోయి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి తీసుకువెళ్తున్నారు. రాజుపాలెం గ్రామ సమీపంలో ఉన్న చెరువు ప్రాంతంలో జెసిబి సహాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ ద్వారా తరలించి తీసుకువెళ్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు స్పందించడం లేదని అంటున్నారు. సెలవు దినాలు […]

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ స్కూటర్ సీజ్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఆలూరు బైపాస్ రోడ్ నుండి బసాపురం వైపు వెళ్లే దారిలో వాహన తనిఖీ చేస్తుండగా అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న బోయగేరికి చెందిన బోయ సూరి, బోయ అర్జున్ లను అరెస్టు చేసిన వన్టౌన్ సీఐ విక్రమసింహ వారి వద్ద నుండి 10 బాక్సలు (912 – 90/180) కర్నాటక లిక్కర్, మద్యం తరలిస్తున్న టీవీఎస్ విగో స్కూటీ స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. […]

ఆదోని పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి …

వేసవి సెలవుల కారణంగా చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు, టూర్లకు వెళ్లడం జరుగుతుంది. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎటువంటి విలువైన వెండి గాని బంగారు గాని డబ్బులు గానీ ఇతర విలువైన పత్రాలను కానీ పెట్టి వెళ్ళకండి. దయచేసి వాటిని బ్యాంకు లాకరులో భద్రపరుచుకోండి లేదా మీకు నమ్మకమైన వ్యక్తుల వద్ద ఉంచి వెళ్ళండి.మీరు అలా ఊరికి వెళుతున్నప్పుడు లోకల్ పోలీస్ వారికి మీ యొక్క సమాచారాన్ని అందించండి. అక్కడ పోలీసువారినిఘా పెట్టడం […]

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు■ కల్తీ దందాపై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల ఉక్కు పాదం..■ అల్లం పేస్ట్ కల్తీ ముఠా అరెస్ట్..■ బిర్యాని చికెన్ కర్రీలో రుచి కోసం కలిపే అల్లం పేస్ట్ కల్తీ కి పాల్పడుతున్నారు దుండగులు. హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో అక్రమంగా కలిసి దందా నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి సుమారు 500 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మరియు 200 లీటర్ల అసిటిక్ యాసిడ్ 550 […]

ఘనంగా బసవేశ్వర కాంస్య విగ్రహం ఊరేగింపు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శనివారం ఎమ్మిగనూరు బైపాస్ లో ప్రతిష్టించడానికి జరిగిన బసవేశ్వర కాంస్య విగ్రహం ఊరేగింపు ఘనంగా జరిగింది. రాత్రి10 గంటలకు ఎమ్మిగనూరు బైపాస్ కు ఊరేగింపు చేరుకుంది. ఈ కార్యక్రమంలో వీర సేవ లింగాయతి కమ్యూనిటీ బసవేశ్వరుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్ణాటక నుండి రాయచూర్ బళ్ళారి సింధనూరు గంగావతి నుండి అనేకమంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

నాటు సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం సాయంత్రం 5 గంటలకు ఆదోని పట్టణం అమరావతి నగర్ సమీపంలో వాహన తనిఖీ చేస్తుండగా పత్తికొండ మండలం JM తాండా గ్రామంనికి చెందిన నేనావత్ లోకేష్ అనే వ్యక్తి AP 21 AW 7943 (Bajaj Discover) స్కూటర్లో 20 లీటర్ల నాటు సారాయి తరలిస్తుండగా వన్ టౌన్ సిఐ విక్రమ సింహ పట్టుకున్నారు అతని అరెస్టు చేసి 20 లీటర్ల నటసార స్కూటర్ని స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించినట్లు […]

రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు జొన్నలు పంపిణీ

రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెల పంపిణీ చేసే బియ్యంతో పాటు ఒక కేజీ జొన్నలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని కర్నూలు జిల్లా ఆదోని తాసిల్దార్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఇంద్ర గాంధీ నగర్ నందు ఎం.డి.యు వాహనం ద్వారా ప్రజలకు బియ్యంతో పాటు ఒక కేజీ జొన్నలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నిత్యవసర సరుకులు బియ్యం, కందిపప్పు, […]

ఆదోని డిఎస్పీగా జె. శివ నారాయణ స్వామి

ఉత్కంఠ గా మారిన ఆదోని డీ.ఎస్.పి ఎవరు అన్న విషయానికి తెరపడింది.కర్నూలు ACB DSP గా విధులు నిర్వహిస్తున్న J. శివనారాయణ స్వామీ ని ఆదోని డీఎస్పీ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది..

ఆకస్మిక తనిఖీ చేసిన. జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.

కర్నూలు జిల్లా. ( ఆంధ్ర – కర్ణాటక బార్డర్ )◆ జిల్లా సరిహద్దులో ఉన్న క్షేత్రగుడి చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.◆ చెక్ పోస్టులలో అప్రమత్తంగా ఉండాలి.◆ అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కర్ణాటక రాష్ట్రంలో మే 10 న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా సరిహద్దు ఆలూరు సర్కిల్ , హాలహార్వి పోలీసుస్టేషన్ పరిధిలోని క్షేత్రగుడి, చింతకుంట చెక్ […]

కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న సబ్ అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని లో కర్ణాటక మద్యం తరలిస్తున్న వాల్మీకి నగర్ కి చెందిన బోయే శివ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్దనుండి 23 కర్ణాటక ఓసి డీలక్స్ విస్కీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు. ఈ దాడులలో ఆదోని సెబ్ సీఐ హరి కృష్ణ ఎస్ఐ మధు సుదన రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Back To Top
Exit mobile version