◆ హోటళ్లపై విజిలెన్స్ అధికారులు దాడులు..◆ 7 హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు..◆ 5 గ్యాస్ సిలిండర్లు సీజ్, 1లక్ష 55 వేలు జరిమాన విధించిన అధికారులు.. కర్నూలు జిల్లా ఆదోనిలో విజిలెన్స్ అధికారులు హోటళ్లపై దాడులు నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు ఏడు హోటల్ కలిపి 5 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, 1,55,000 జరిమానా విధించారు. తుల్జా భవన్ హోటల్ కు 20 వేలు, బృందావన్ బార్ అండ్ రెస్టారెంట్కె 30 వేలు, హైదరాబాద్ […]
లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య
కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీనివాస్ భవన్ అనే ప్రవేట్ లాడ్జిలో రూమ్ నెంబర్ 306లో ప్రేమికుల జంట అబ్బాయి పురుగుల మందు తాగి అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజు క్రితం లాడ్జి బుక్ చేసుకొని శుక్రవారం ఉదయం 11 గంటలైనా బయటికి రాకపోవడంతో హోటల్ సిబ్బంది ఎంత పిలిచినా పలకకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ సీఐ శ్రీనివాస్ నాయక్ ఇచ్చిన తెలిపిన వివరాల మేరకు అమ్మాయి చిత్తూరు జిల్లా చంద్రగిరి […]
కర్నూలు జిల్లాలో 16 మంది ఉత్తమ మహిళా పోలీసులు ఎంపిక
డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ శాఖ నుంచి కర్నూలు జిల్లాకు చెందిన 16 మంది ఉత్తమ మహిళా పోలీసులు ఎంపిక చేసి ప్రశంసా పత్రం అందించారు అందులో ఆదోని పట్టణం క్రాంతి నగర్ సచివాలయంలో పనిచేస్తున్న హైమావతి మహిళా పోలీస్ మరియు మరాటి వాడి స్ట్రీట్ సచివాలయంలో పనిచేస్తున్న జ్యోతి మహిళా పోలీస్ కు మున్సిపల్ చైర్ పర్సన్ శాంత మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అభినందన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ […]
కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ 2 స్కూటర్లు సీజ్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నామాల కొండ సమీపంలో వన్ టౌన్ పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా రెండు స్కూటర్లలో 10 కర్ణాటక బాక్సులలో కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వన్టౌన్ సీఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు బోయగేరి కి చెందిన రాజేష్, వాల్మీకి నగర్ కి చెందిన బోయ శీను ఉర్ఫ్ చిన్న, బోయ గేరికే చెందిన సూర్య లు ముగ్గురు రెండు లగేజి బ్యాగ్ లలో 10 బాక్సుల […]
లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై ఉక్కుపాదం
◆ లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై సమాచారం అందించిన వారికి నగదు బహుమతి..◆ నిబంధనలు ఉల్లంగించిన వారిపై 50 వేలు జరిమాన నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష..◆ లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలను ఉపేక్షించొద్దు..◆ రానున్న రోజుల్లో లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు, పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు..కర్నూలు జిల్లా అదోనిలో బుధవారం సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు భృణ హత్యలు నివారించడం పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమం […]
భగ్గుమంటున్న కూరగాయల ధరలు
కర్నూలు జిల్లా ఆదోనిలో కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నా కొనాలంటేనే స్థానికులు అల్లాడిపోతున్నారు. సుమారు పది రోజుల నుంచి కూరగాయల ధర పెరిగాయి. రైతు బజార్ కూరగాయల ధరల పట్టిక
పేదల సంక్షేమం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం
జులై 1వ తేదీ నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలలో జగనన్న సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించేందుకు సంకల్పించిన గొప్ప కార్యక్రమమని ఆదోని టౌన్ 2కన్వీనర్ వెల్లాల మధుసూదన శర్మ అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని 11, 20, 26, 27, మున్సిపల్ వార్డులలో, చైర్మన్ బోయ శాంతమ్మ, కౌన్సిలర్ వాసీం, వార్డు ఇంచార్జులు,మధు, హాజీబాష అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యమముపైన వార్డు కన్వీనర్లకు, వాలెంటీర్స్, […]
ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు
కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు , అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. ఎన్ని సార్లు చెప్పిన నాయకులకు అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించేంతవరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని కటాకండిగా చెప్పడంతో అధికారులు గ్రామ నాయకులు అక్కడికి చేరుకొని సర్ది చెప్పి 45 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎంపీడీవో నాయకులు […]
ఆవకాయ హోటల్ యజమాని పై దాడి
కర్నూలు జిల్లా ఆదోనిలో దౌర్జన్యం…ఆవకాయ రెష్టరెంట్ యజమాని శ్రీనివాస్ పై దాడికి పలుపడిన కమ్మిరెడ్డి, విష్ణు రెడ్డి. ఆర్డర్ చేసిన ఫుడ్ డబ్బులు ఇచ్చి తీసుకోనిపో ఆన్నందుకు కమ్మిరెడ్డి, విష్ణురెడ్డి అనే వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కమ్మిరెడ్డి అనుచరులు దుర్భాషలాడుతూ కిచెన్ లోకి లాక్కెళ్లి దాడి చేశారు. కమ్మిరెడ్డి ఆర్ట్స్ & సైన్స్ కాలేజిలో ఫిజికల్ డైరెక్టర్, విష్ణు రెడ్డి కెడిసిసి బ్యాంకులో ఉద్యోగిగ పనిచేతున్నారు. యజమాని శ్రీనివాస్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మత్తుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ
మత్తుకు దూరమవుదాం.. కుటుంబానికి దగ్గరవు దాం.. అనే నినాదంతో కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో SEB మరియు 3 టౌన్ పోలీసుల అధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలనుపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పోలీస్ కంట్రోల్ రూం వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో ఆదోని […]