Author: Shamsheer khan

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం బసాపురం ఎస్ ఎస్ బ్యాంక్ సమీపంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జయ మనోజ్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జయ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ 5 ఎకరాల్లో సుమారు 800 మొక్కలను నాటినట్లు తెలిపారు. ఎన్ఆర్జిఎస్ ఫండ్ ఉపాధి హామీ పథకం మరియు సెంట్రల్ గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఫండ్స్ ఇస్తుందని దీని ద్వారా రాష్ట్రమంతా పచ్చ తోరణం గా […]

కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 10 వేల కోట్ల కేటాయించలి

కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 10 వేల కోట్ల రూపాయల కేటాయించాలని కోరుతూ ఆదోని నుండి కర్నూలు వరకు జూలై 26 నుండి 31 వరకు CPM పార్టీ చేపట్టిన మహా పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఆదోని మండలంలో 20 ,21, 22 తేదీల్లో జీపు జాతర ప్రారంభమైంది. గురువారం మాదిరె నుండి ప్రారంభమైం జీపు జాతను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు ప్రారంభించారు. ఈ జీపు జాత మదిరే, చిన్న […]

కార్డెన్ సర్చ్ లో 6 మోటర్ సైకిల్లను స్వాధీనం

కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదోని మండలం పెద్ద హరవాణం గ్రామం లో కార్డెన్ సర్చ్ చేసి ఎలాంటి ధ్రువపత్రాలు చూపని ఆరు మోటర్ సైకిల్లను స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో ఆదోని డిఎస్పి జె శివ నారాయణ స్వామి, తాలూకా సిఐ నిరంజన్ రెడ్డి, రెండవ పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్, ట్రాఫిక్ సీఐ పార్థసారథి, పిసిఆర్ సీఐ మంజునాథ్, రూరల్ ఇస్వీ ఎస్సై ఎల్ విజయలక్ష్మి ఎస్సై గోపాల్ రెడ్డి, […]

జర్నలిస్టులపై దాడులు చేపట్టిన వారిని శిక్షించాలి

★ నంద్యాల లో జర్నలిస్ట్ పై దాడికి ఆదోని లో జర్నలిస్టుల నిరసన ర్యాలీ★ జర్నలిస్టు సంఘాల నిరసనకు ప్రజా సంఘాల , రాజకీయ పార్టీల మద్దత్తు★ దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత..నంద్యాల జిల్లా మహానంది గ్రామం వార్తా విలేకరి మధు, రాజ్ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ భాష్యం మధుసూదన్ గౌడ్ పై జరిగిన దాడికి నిరసనగాకర్నూలు జిల్లా ఆదోనిలో ప్రజాసంఘాలు, రాజకీయ […]

పొలం రాస్తా కోసం ఘర్షణ

కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడుగలు గ్రామంలో పొలం రస్తా విషయంలో దావీదు, యల్లప్ప ఘర్షణకు పాల్పడ్డారు. దావీదు వర్గంపై , యల్లప్ప వర్గం కర్రలు కత్తులతో దాడులు చేశారు.ఈ దాడుల్లో దావీదు వర్గంలో నలుగురికి గాయాలుకావడంతో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పవన్ పోస్టర్ కు పాలాభిషేకం

కర్నూలు జిల్లా ఆదోనిలో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ శవయాత్ర చేపట్టి దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు జనసేన నాయకులు సి.యం డౌన్ డౌన్ అంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆదోని భీమస్ సర్కిల్లో పవన్ కళ్యాణ్ కు నిప్పు పెట్టిన స్థలంలో పసుపు నీళ్లు చల్లి పోస్టర్ కు పాలాభిషేకం చేసి జనసేన నాయకులు నిరసన తెలిపారు.

పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం

కర్నూలు జిల్లా ఆదోనిలో పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు మునిసిపల్ కార్యాలయం నుండి ప్రధాన రహదారుల గుండా పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ ర్యాలీ చేపట్టారు. అనంతరం భిమాస్ సర్కిల్లో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. వాలేంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని వాలేంటీర్లకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని వాలేంటీర్లు డిమాండ్ చేశారు.

గృహహింస కేసులో 2 సం. జైలు శిక్ష, 10 వేల జరిమానా విధించిన ఆదోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్

కర్నూలు జిల్లా ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ Cr.No.108/2013 U/Sec 498(A), 494 IPC మరియు 3 and 3 DP Act కింద ఆదోని మండలం, విరుపాపురం గ్రామానికి చెందిన G. మల్లికార్జున పై గృహహింస చట్టం కేసులో నేరము రుజువైన ముద్దాయి కి రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష మరియు 10 వేల రూపాయలు జరిమానా విధించిన ఆదోని సెకండ్ అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వీర వెంకట నాగలక్ష్మి..

“తరం” (ది జనరేషన్)లఘు చిత్రం షూటింగ్ పూర్తి

హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, బ్రాహ్మణ ఆచార వ్యవహారాలు, బ్రాహ్మణుడి మెడలో ఉన్న యజ్ఞోపవీతం (జంధ్యం ) యొక్క పవిత్రతను తెలియచెప్పే ఇతివృత్తముతో పిసి ఆనంద్ గారి దర్శకత్వములో కొల్లూరి రవికిరణ్ నిర్మించిన లఘు చిత్రంతరం (ది జనరేషన్) భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లె గ్రామ పరిసర ప్రదేశాలతో పాటుగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పోచంపల్లి రమణారావు గారి గృహములో మూడు రోజులలో షూటింగ్ పూర్తి చేశారు. ఈ లఘు చిత్రములో […]

విద్యుత్ సరఫరాలో అంతరాయం

కర్నూలు జిల్లా ఆదోని శనివారం రోజు విద్యుత్ మెయింటెనెన్స్ లో భాగంగా అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడి పురుషోత్తం శుక్రవారం పత్రిక పట్టణంలో పేర్కొన్నారు. మెయింటెనెన్స్ లో భాగంగా ఆదోని పట్టణంతో పాటు మండల పరిధి కౌతాళం మండల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి తమ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు […]

Back To Top