కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డన గేరి గ్రామ సమీపంలో బైకును ఢీకొన్న గుర్తుతెలియని ఆటో. జాలిమంచి గ్రామనికి చెందిన శెట్టి బలిజ వీరేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సెంట్రింగ్ పని కోసం వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు. మృతుడికి భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.