వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ అధికారులు, ఎంపీడీవో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో త్రాగునీటి సమస్యల తలెత్తుకుండగా చెరువులో నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఏదైనా మరమ్మత్తులు ఉంటే వాటిని గుర్తించి వాటిని త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. […]
జనవరి 5న కురువ వివాహ పరిచయ వేదిక
కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఆవరణలోని మండల ప్రజాపరిషత్ సమావేశం భవనం లో జనవరి 5న ఆదివారం ఉదయం 10 గంటలకు కురువ, కురుబ, కురుమ కులస్థుల వివాహ పరిచయ వేదిక కరపత్రాన్ని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కులజులు తమ […]
మా సొంత భూములు మా పేరు ఆన్లైన్లో చేర్చండి
మా సొంత భూములు మా పేరు ఆన్లైన్లో చేర్చండి అని తాసిల్దార్ ముందు విన్నవించుకున్న రైతులు..కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో తాసిల్దార్ శివ రాముడు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గ్రామంలోని 18 మంది రైతులకు చెందిన సుమారు 60 ఎకరాల భూమిని గత 100 సంవత్సరాలుగా సాగు చేస్తూ వస్తున్న భూములను రీ సర్వే సందర్భంగా రైల్వే భూములుగా ఆన్లైన్లో చేర్చడం అన్యాయమని తమ పేర్లను ఆన్లైన్ నుంచి తొలగించి రైల్వే […]
ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు
తేదీ 31-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7349/- రూపాయలు కనిష్ట ధర ₹. 4816/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5760/- రూపాయలు కనిష్ట ధర ₹. 3079/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5673/- రూపాయలు కనిష్ట ధర ₹.3400/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]



