News
మా లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం

టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం
కర్నూలు జిల్లా అదోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్లో టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తో కలిసి విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (NRDC) దక్షిణ విభాగం అయిన డాక్టర్ B.K. సాహు, టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా వ్యవస్థాపక మరియు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ M. సతీష్ బాబు, శిక్షణా భాగస్వామి జ్యోతి కనుమూరి హాజరయ్యారు.

డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులకు ఇంటన్షిప్ లో భాగంగా ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ సంస్థ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ లో ఆదోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో 23-24 సంవత్సరం బ్యాచ్లోని 471 మంది విద్యార్ధులు 11రకాల కోర్సుల్లో నైపుణ్యం పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మేమేంటోస్ అందజేశారు.

సమావేశంలో పలుగోన్న ప్రతినిధులు మాట్లాడుతూ టెక్- మార్క్ ప్రధాన లక్ష్యం విద్యార్ధులలో ఉపాధి అవకాశాలను పెంచడం, ఉత్తమ ప్రతిభావంతమైన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడమని తెలిపారు. టెక్-మార్క్ వివిధ విద్యా సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మరియు ఆంట్రప్రెన్యూర్పిప్ డెవలప్మెంట్ సెంటర్లను ఎర్పాటు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన అనంతరం ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాంమని తెలిపారు. గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాలలో చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి MSME సహకారంతో ముందుకు వెళుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ అధ్యక్షులు విట్టా సతీష్ కుమార్, కార్యదర్శి మరియు కరెస్పాండెంట్ దైవధీనం రెడ్డి, ప్రిన్సిపల్ మురళీ మోహన్ పాలుగొన్నారు.

News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 38772 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 38618 క్యూసెక్కులు
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 10 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 08 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 33/- రూపాయలు, రిటైల్: 1kg 35/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


-
News7 days ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News4 days ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News4 weeks ago
కోట శ్రీనివాసరావు కన్నుమూత
-
News4 days ago
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్
-
News6 days ago
ఆటో డ్రైవర్స్ లకు అవగాహన
-
News6 days ago
వికలాంగుల పెన్షన్ దారుల ఆవేదన
-
News6 days ago
కర్రతో దాడి తలకు తీవ్ర గాయం
-
Business3 weeks ago
Gold, Silver Price బంగారు ధర