కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామానికి చెందిన ఖాసీం పీర్ ఇస్వీ రైల్వే స్టేషన్ సమీపాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఖాసీం పీర్ రైలు పట్టాలపై పడుకుని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో మాట్లాడినాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.