Business
పతనం అవుతున్న పత్తి ధర ఆందోళన చెందుతున్న రైతులు

రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది 25వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 6681 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4287 రూపాయలకు పలికింది. పతనమవుతున్న పతి ధరను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (25 05 2023)

పత్తి క్వింటాల్ ధర
గరిష్టం ₹ 6681-00
మధ్యధర ₹ 6414-00
కనిష్టం ₹ 4287-00

వేరుశనగలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 7623-00
మధ్యధర ₹ 6829-00
కనిష్టం ₹ 4749-00

ఆముదాలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 5439-00
మధ్యధర ₹ 5439-00
కనిష్టం ₹ 5319-00

Business
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 04-06-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 3990/- రూపాయలు కనిష్ట ధర ₹. 7929/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 4149/- రూపాయలు కనిష్ట ధర ₹. 6161/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹. 5768/- రూపాయలు కనిష్ట ధర ₹ 5828/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 5706/- రూపాయలు కనిష్ట ధర ₹ 5706/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

Business
Gold, Silver Price బంగారు ధర

Date : 04 06 25
బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ బంగారం
10 గ్రాములు సుమారు రూ. 96700-00
1 గ్రాములు సుమారు రూ. 9670-00


22 క్యారెట్ల బంగారు ఆభరణాలు
10 గ్రాములు సుమారు రూ. 88960-00
1 గ్రాములు సుమారు రూ. 8896-00
సిల్వర్ వెండి
10 గ్రాములు సుమారు రూ. 1010-00

Business
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 03-06-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 6009/- రూపాయలు కనిష్ట ధర ₹. 7929/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 3509/- రూపాయలు కనిష్ట ధర ₹. 6521/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹. 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 4006/- రూపాయలు కనిష్ట ధర ₹ 5869/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

-
News2 days ago
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
-
News6 days ago
కౌతాళం మండలం లో దారుణం
-
News4 days ago
క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం
-
News4 weeks ago
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
-
News2 weeks ago
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక
-
News2 days ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News2 days ago
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ
-
News4 days ago
వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి