Business
పతనం అవుతున్న పత్తి ధర ఆందోళన చెందుతున్న రైతులు
రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది 25వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 6681 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4287 రూపాయలకు పలికింది. పతనమవుతున్న పతి ధరను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (25 05 2023)

పత్తి క్వింటాల్ ధర
గరిష్టం ₹ 6681-00
మధ్యధర ₹ 6414-00
కనిష్టం ₹ 4287-00

వేరుశనగలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 7623-00
మధ్యధర ₹ 6829-00
కనిష్టం ₹ 4749-00

ఆముదాలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 5439-00
మధ్యధర ₹ 5439-00
కనిష్టం ₹ 5319-00

Business
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
తేదీ 14-10-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM)లోని తాజా మార్కెట్ ధరల వెల్లడి ప్రకారం, 14-10-2025 తేదీన వివిధ వాణిజ్య పంటలకు నమోదైన ధరలు ఇలా ఉన్నాయి


పత్తి అత్యధికంగా ₹. 7398/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6850/- రూపాయలు కనిష్ట ధర ₹. 4019/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5895/- రూపాయలు కనిష్ట ధర ₹ 5188/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5001/- రూపాయలు కనిష్ట ధర ₹ 5001/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
Business
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
తేదీ 25-09-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.


పత్తి అత్యధికంగా ₹. 7369/- రూపాయలు కనిష్ట ధర ₹. 3960/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6649/- రూపాయలు కనిష్ట ధర ₹. 3099/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5839 /- రూపాయలు కనిష్ట ధర ₹ 3663/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
Business
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
తేదీ 24-09-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.


పత్తి అత్యధికంగా ₹. 7475/- రూపాయలు కనిష్ట ధర ₹. 3961/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6520/- రూపాయలు కనిష్ట ధర ₹. 3199/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5879 /- రూపాయలు కనిష్ట ధర ₹ 4876/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
-
News1 day agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News3 days agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News2 days agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News1 day agoపోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News4 weeks agoఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
-
News1 day agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News1 day agoనాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
