కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ మరియు కమిషనర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు మరియు ప్రముఖులు ప్రభుత్వ ఉద్యోగస్తులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.



