సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో  జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ మరియు కమిషనర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు మరియు  ప్రముఖులు ప్రభుత్వ ఉద్యోగస్తులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

మున్సిపల్ గ్రౌండ్లో యోగా దినోత్సవం అధికారులు విద్యార్థులు
మున్సిపల్ గ్రౌండ్ లో యోగా దినోత్సవం లో పాల్గొన్న స్థానికులు
అంతర్జాతీయ యోగా దినోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version