Month: October 2024

ప్రజా సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ బసరకొడు గ్రామ శాఖ మహాసభ, హుసేని అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించరు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.ఉచ్చిరప్ప మాట్లాడుతూ స్థానికంగా రోడ్లు సమస్యలు, అలాగే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ సమస్యలను పరిష్కరించాలని, అలాగే గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు పంపిణీ […]

సెలవు దినాల్లో క్లాసులు నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోండి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలిఅని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేసిన DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘు.

అదోనిలో భారీ నిరసన ర్యాలీ

కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం ముస్లిం మైనార్టీలు షాహి జామియా మజీద్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు  భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మొహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేత. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మైనార్టీ నాయకులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

ఆదోని వ్యవసాయ మార్కెట్లో రూ.7680 పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 07-10-24 పత్తి అత్యధికంగా ₹. 7680- రూపాయలు కనిష్ట ధర ₹. 4280/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7240/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5993/- రూపాయలు కనిష్ట ధర ₹.3900/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5578/- రూపాయలు కనిష్ట ధర ₹.4956/- రూపాయలు పలికింది. […]

డెంగ్యూ వ్యాధి నుండి  కోలుకునేందుకు సహాయపడే ఆహార పదార్థాలు

కర్నూలు జిల్లా.. ఆదోని ప్రకృతి వైద్యం  : దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2024 సంవత్సరంలో  ముఖ్యంగా దోమల వల్ల వచ్చే అనారోగ్యాల వ్యాప్తికి సంబంధించినంత వరకు ఆందోళనకరంగా ఉంది. వెచ్చని ఉష్ణోగ్రతలు, అధిక తేమ స్థాయిలు ఏడెస్ దోమల సంతానోత్పత్తి, వృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. డెంగ్యూ అనేది డి.ఈ. ఎన్. వి, వైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది దోమ […]

వలస పోతున్న వారి పిల్లల కోసం

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి శుక్రవారం మంత్రి నారా లోకేష్ ని కలిసారు.ఆదోని నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వలసకు పోతుంటారని. చదువుకునే పిల్లల్ని తీసుకుపోవడం వల్ల వాళ్ళ విద్యాభ్యాసం మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నందున వీరి కోసం వీరి పిల్లల కోసం చదువు పాడవకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయాలని – కస్తూరిబా స్కూల్స్ , AP మోడల్ స్కూల్స్ , అలాగే జ్యోతి రావ్ పూలే రెసిడెన్షియల్ […]

శ్రీశైలం జలాశయానికి కోన సాగుతున్న వరద ప్రవాహం.

శ్రీశైలం జలాశయానికి కోన సాగుతున్న వరద ప్రవాహం. ఇన్ ఫ్లో :36,172 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 66,835 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుతం : 882.20అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 200.1979 టీఎంసీలు కుడి,ఎడమ గట్ల జలవిద్యుత్ కేంద్రల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 55

ఆదోని 30 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 53/- రూపాయలు, రిటైల్: 1kg 55/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయలు

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 7515 పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 04-10-24 పత్తి అత్యధికంగా ₹. 7515- రూపాయలు కనిష్ట ధర ₹. 4216/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7256/- రూపాయలు కనిష్ట ధర ₹. 3290/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6038/- రూపాయలు కనిష్ట ధర ₹.5000/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

మంత్రి నారా లోకేష్ ని కలిసిన మీనాక్షి నాయుడు

కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదోని అభివృద్ద గురించి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదురుకుంటున్న సమస్యలను తెలియజేశారు.

Back To Top