కర్నూలు జిల్లా: వేరు వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.ఆదోని మండలం సదాపురం గ్రామం వద్ద ఉదయం అంజి (50) అనే వ్యక్తిని బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆదోని జిజిహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అంజి మృతి చెందాడు.కోసిగి సమీపంలో అదే గ్రామానికి చెందిన ఆంజనేయ (20 సం) అనే యువకుడు స్కూటర్ అదుపుతప్పి క్రింద పడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ లో ఆదోని ప్రభుత్వ […]
బన్ని ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఆదోని సబ్ కలెక్టర్
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవర గట్టు లో శనివారం జరిగే శ్రీ మాల మలేశ్వర స్వామి బన్ని ఉత్సవాల ఏర్పాట్లు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించరు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. పత్తికొండ ఆర్డీవో, డి ఎస్ పి మరియు సంబంధిత అధికారులతో కలసి పార్కింగ్, సి.సి. ఫుటేజ్ , బారి కెడ్లు, శానిటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయవలసిన స్థల ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం అరికెర గ్రామంలో సబ్ కలెక్టర్ మౌర్య […]
బాలింత ఉరి వేసుకొని ఆత్మహత్య
కర్నూలు జిల్లా ఆదోని మండలం కదితోట గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. గీతమ్మ అనే అయిదు నెలల బాలింత ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాలుపడింది. పోలీసులకు తెలిపిన వివరాల మేరకు గీతమ్మ కాన్పు కోసం పుట్టింటికి వచ్చి అనారోగ్యం కారణంగా భర్తకు ఫోన్ చేసిన ఎత్తకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపినట్ల ఎస్ఐ తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన తెలిపారు.
వ్యాపార దిగ్గజం రతన్ టాటా కన్నుమూత
వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రతన్ టాటా మరణించిన విషయాన్ని హర్ష గొయెంకా ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఓ […]