Day: May 5, 2023

ఆకస్మిక తనిఖీ చేసిన. జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.

కర్నూలు జిల్లా. ( ఆంధ్ర – కర్ణాటక బార్డర్ )◆ జిల్లా సరిహద్దులో ఉన్న క్షేత్రగుడి చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.◆ చెక్ పోస్టులలో అప్రమత్తంగా ఉండాలి.◆ అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కర్ణాటక రాష్ట్రంలో మే 10 న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా సరిహద్దు ఆలూరు సర్కిల్ , హాలహార్వి పోలీసుస్టేషన్ పరిధిలోని క్షేత్రగుడి, చింతకుంట చెక్ […]

కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న సబ్ అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని లో కర్ణాటక మద్యం తరలిస్తున్న వాల్మీకి నగర్ కి చెందిన బోయే శివ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్దనుండి 23 కర్ణాటక ఓసి డీలక్స్ విస్కీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు. ఈ దాడులలో ఆదోని సెబ్ సీఐ హరి కృష్ణ ఎస్ఐ మధు సుదన రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

SEB చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు. SEB Addl SP క్రిష్ణ కాంత్ పటేల్

కర్ణాటక ఎన్నికల కోడ్ నేపథ్యం లో కర్నూల్ జిల్లా SEB Addl SP క్రిష్ణ కాంత్ పటేల్ శుక్రవారం రోజు పెద్ద హరివానం మరియు బాపురం SEB చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అక్కడున్న సిబ్బందికి తనిఖీలు పెంచాలని ఇచ్చారు. ఎటువంటి అక్రమ రవానాలు జరగ కుండా కఠిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు

3 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 26500/= విలువ చేసే 34 బాక్సులు (3360 పెట్రా ప్యాకెట్లు) మరియు ఒక అప్పి ఆటో ను వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం వారిని డీఎస్పీ వినోద్ కుమార్ ముందు హాజరు పరిచి సి.ఐ. విక్రమ సింహ రిమాండ్ కు తరలించారు. కష్టపడి పనిచేసిన పోలీసులకు డిఎస్పీ వినోద్ […]

రేపే పదో తరగతి ఫలితాలు విడుదల

రేపు శనివారం ఉదయం 11 గంటలకు పదవ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయని తెలిపిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. గత ఏడాది 28 రోజుల్లో ఫలితాలు ప్రకటించామని కానీ ఈ సంవత్సరం త్వరగా పారదర్శకంగా 18 రోజుల్లో టెన్త్ పరీక్షలు ప్రకటిస్తున్నామని తెలిపారు ఏ విధమైన లీకేజీ లేకుండా పరీక్షలు నిర్వహించమని తెలిపారు.

మనస్థాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య

తన చావుకు చందా సబ్ దర్గా వాళ్లైన పాన్ షాప్ సలాం మరియు చోటు అని చీటీ వ్రాసుకొని తన వద్ద పెట్టుకొని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోనిలో కార్వాన్ పేట , కరీం దివాస్ దర్గా వద్ద నివాసం ఉంటున్న కంది రాము (47) రాము అనే వ్యక్తి గురువారం 4.5.203 వ తేది రాత్రి 10 గంటలపుడు గుర్తు తెలియని రైలు కింద […]

Back To Top