తేదీ 16-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7939/- రూపాయలు కనిష్ట ధర ₹. 4708/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹ 6089/- రూపాయలు కనిష్ట ధర ₹. 3690/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹. 5560/- రూపాయలు కనిష్ట ధర ₹ 5550/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹ 5506/- రూపాయలు కనిష్ట ధర ₹ 5506/- రూపాయలు పలికింది.
శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.



