కర్నూలు జిల్లా ఆదోని శ్రీనగర్ కాలనీలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని పోలీస్ కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యకు పాలుపడ్డాడు. మృతుడు డి.ఎస్.పి ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. సీఐ శ్రీనివాస్ నాయక్ తెలిపిన వివరాల మేరకు ఆత్మహత్యలు గల కారణాలు ఇంకా తెలియ రాలేదుదాని మృతుడికి 12 సంవత్సరాల కూతురు ఉందని ఈయన 2011 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్ అనితెలిపరు.